ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఎన్విడియా(Nvidia) కంపెనీపై ఆధారపడకుండా ఉండటానికి ఓపెన్ ఏఐ ( Open AI) బ్రాడ్కామ్తో కలిసి దాని స్వంత AI చిప్ను అభివృద్ధి చేస్తోంది. దీని గుర్తించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ బ్యాంక్ కొన్ని పనుల కోసం ఏఐని వాడదామని డిసైడ్ అయింది. అయితే, ఏఐని వాడేముందు దానికి కొంత ట్రైనింగ్ ఇవ్వాలని భావించింది. ఇందుకోసం క్యాథరిన్తో పాటు మరికొంతమందిని ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే టీమ్లో భాగం చేసింది.
జగిత్యాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతింటే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఫసల్బీమా యోజన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సాగు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా నేటికీ మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో పంటలకు బీమా ఉందా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. రైతులపై ఆర్థికభారం తగ్గించేందుకు ప్రభుత్వమే వందశాతం ప్రీమియం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
చాట్జీపీటీ అంటే కేవలం చాట్బాట్ మాత్రమే కాదు. ఇది ఒక రెస్పాన్సిబుల్ టూల్. మనం దీన్ని సరిగ్గా వాడితే, ఇది మనకు బెస్ట్ ఫ్రెండ్లా హెల్ప్ చేస్తుంది. కానీ, రాంగ్గా వాడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే తాజాగా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో మొట్టమొదటి మేడిన్ ఇండియా 32-బిట్ మైక్రోప్రాసెసర్ చిప్ విక్రమ్ 3201ను ఆవిష్కరించారు. ఇది భారతదేశ సెమీకండక్టర్ల టెక్నాలజీలో కీలక మైలురాయిగా నిలిచింది.
స్మార్ట్ ఫోన్లో డాటా ప్రైవెసీని కాపాడుకునేందుకు నేటివ్ ఆప్షన్స్ బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఫీచర్స్ ఏమిటో కూలంకషంగా తెలుసుకుందాం.
రాత్రి వేళ వైఫై ఆఫ్ చేస్తేనే బెటరనే నమ్మకం జనాల్లో ఉంది. ఈ విషయమై శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
చాట్జీపీటీపై రకరకాల ప్రశ్నలతో ఒత్తిడి తెచ్చి ప్రమాదకర ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే అవకాశం ఉండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఓ జర్నల్లో తాజాగా ప్రచురితమైంది.
చనిపోవడానికి ముందు చాట్ జీపీటీతో.. ‘మరో జన్మలో, మరో ప్రదేశంలో మనం మళ్లీ కలుస్తాం. మళ్లీ కలవడానికి దార్లు వెతుక్కుంటాం. ఎందుకంటే మనం ఇప్పటికీ, ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్’ అని మెసేజ్ పెట్టాడు.
దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దానికి అనుబంధంగా సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో మోసం eSIM స్కామ్. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.