గూగుల్ మీట్లో ఎదురైన సమస్యలపై యూజర్లు 'ఎక్స్' (గతంలో ట్విటర్) వేదికగా తమ నిరాశను, అసంతృప్తిని పంచుకున్నారు. కాగా, గూగుల్ మీట్ డౌన్ కావడంపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు
ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఇది జనాల ముందుకు వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయట.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలని నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి పిలుపునిచ్చారు.
ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు టీనేజర్ల సోషల్ మీడియా అకౌంట్స్పై నిషేధం విధించిన నేపథ్యంలో అక్కడి కంటెంట్ క్రియేటర్లు దేశాన్ని వీడే యోచనలో ఉన్నారు. టీనేజర్లు సోషల్ మీడియాకు దూరమైతే వ్యూస్, యాడ్స్పై వచ్చే ఆదాయం తగ్గుతుందన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
టీవీ రిమోట్ అందుకోవాలంటే బద్దకం. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కు వెళ్లాలంటే వాయిదా. పాస్పోర్టు రెన్యువల్ చేసుకోవాలంటే ఇల్లు కదలరు. ఇలా.. ప్రతీదీ వాయిదా.. వాయిదా.. ఇలాంటి కాలయాపనే కాలయముడై మన విజయాన్ని అంతమొందిస్తుంది. పనులు వాయిదా వేయడమంటే వైఫల్యాన్ని ఆహ్వానించడమే. ఏరోజు చేయాల్సిన పని ఆ రోజు చేయడం కాదు, ఒక రోజు ముందే పూర్తి చేయగలగాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
పోలీసు ఉద్యోగంపై మోజుతో ఓ యువతి తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆమె చివరకు నకిలీ కానిస్టేబుల్గా మారి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతమని ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. టెక్ రంగంలో సృజనాత్మకతకు వారు చోదకశక్తిగా ఉన్నారని అన్నారు. టెక్ రంగం చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
ఏఐ చెప్పిందల్లా నిజమని భావించొద్దని ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. అత్యాధునిక ఏఐ సాంకేతికత కూడా ప్రస్తుతం తప్పులు చేసే అవకాశం ఉందని అన్నారు.
అంతరిక్షం అంటే అదో అద్భుతం. అలాంటి అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్లిన ఓ వ్యోమగామి.. అక్కడి నుంచి ఓ వీడియోను తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఆ వ్యోమగామి ఏం కవర్ చేశారు? వాటి సంగతులేంటి? దానిపై నెటిజన్ల స్పందన ఎలా ఉందో.. ఆ వివరాలు మీకోసం...
ఉద్యోగంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని, చిన్న వైద్యమైనా ఖర్చు ఎక్కువగా ఉంటుందని, అది కుటుంబాలకు అదనపు భారంగా మారుతోందని ఎస్పీ జానకి అన్నారు.