• Home » Yuvagalam Padayatra

Yuvagalam Padayatra

Lokesh YuvaGalam: 224వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను ఎవరెవరు కలిశారంటే..?

Lokesh YuvaGalam: 224వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను ఎవరెవరు కలిశారంటే..?

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో దూసుకెళ్తోంది. పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈరోజు యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట నుంచి 224వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు.

Lokesh YuvaGalam: అచ్యుతాపురంలో ఎస్ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి

Lokesh YuvaGalam: అచ్యుతాపురంలో ఎస్ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అచ్చుతాపురంలో ఎస్‌ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. విశాఖలో ఐటీ అభివృద్ధి చేశామని.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయన్నారు.

Lokesh YuvaGalam: యువగళం ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు

Lokesh YuvaGalam: యువగళం ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఈఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఈనెల 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20న విజయనగరం జిల్లాలో యువగళం ముగింపు సభ జరుగనుంది.

YuvaGalam: లోకేష్‌ను కలిసిన ఎస్‌ఈజెడ్ నిర్వాసిత ప్రజలు

YuvaGalam: లోకేష్‌ను కలిసిన ఎస్‌ఈజెడ్ నిర్వాసిత ప్రజలు

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ను ఎస్ఈజెడ్ నిర్వాసిత ప్రజలు కలిశారు.

అంగన్‌వాడీ దీక్ష శిబిరాన్ని సందర్శించిన లోకేష్

అంగన్‌వాడీ దీక్ష శిబిరాన్ని సందర్శించిన లోకేష్

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 222వ రోజు గురువారం ఉదయం యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తూరు ఎస్వీ కన్వెన్షన్ క్యాంప్ సైట్ నుంచి యువనేత పాదయాత్ర ప్రారంభించారు.

Yuvagalam: ఉత్సాహంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర

Yuvagalam: ఉత్సాహంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు ప్రజలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాన్యులు బ్రహ్మరథం పడుతున్నారు.

Nara lokesh: మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకున్నది టీడీపీనే..

Nara lokesh: మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకున్నది టీడీపీనే..

Andhrapradesh: జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌ను మత్స్యకారులు, గీత కార్మికులు, కొబ్బరి పీచు కార్మికులు, ఎన్‌ఏవోబీ నిర్వాసితులు కలిసి వారి సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకున్ననది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు.

YuvaGalam: 221వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

YuvaGalam: 221వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.

Yuvagalam: నారా లోకేష్ 221వరోజు యువగళం పాదయాత్ర

Yuvagalam: నారా లోకేష్ 221వరోజు యువగళం పాదయాత్ర

అనకాపల్లి: తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తన పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. యువనేత ముందుకు సాగుతున్నారు.

YuvaGalam: 220వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

YuvaGalam: 220వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రం 220వరోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నామవరం నుంచి 220వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి