• Home » YSRCP

YSRCP

TDP Slams YSRCP: వైసీపీ చలో మెడికల్ కాలేజ్‌ పిలుపుపై టీడీపీ నేత ఫైర్

TDP Slams YSRCP: వైసీపీ చలో మెడికల్ కాలేజ్‌ పిలుపుపై టీడీపీ నేత ఫైర్

పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉన్నత విద్యను దూరం చేసింది జగన్ రెడ్డి అంటూ ఆరేటి మహేష్ బాబు వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

YSRCP Leader: దేవాలయ భూమిని కబ్జా చేసిన వైసీపీ నేత..ఆర్చకుల ఆవేదన

YSRCP Leader: దేవాలయ భూమిని కబ్జా చేసిన వైసీపీ నేత..ఆర్చకుల ఆవేదన

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలోని ఆంజనేయ స్వామి ఆలయ భూమిని వైసీపీ నేత వీరన్న స్వామి కబ్జా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 3 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించిన ఆయన, ఆలయానికి డబ్బులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు.

AP Legislative Council: మండలిలో పోటాపోటీ నినాదాలు.. సభ వాయిదా

AP Legislative Council: మండలిలో పోటాపోటీ నినాదాలు.. సభ వాయిదా

ఎవరి ప్రభుత్వంలో ఏం చేశారు అనేది చర్చలో తేలుద్దామంటూ మంత్రి సవాల్ విసిరారు. యూరియా, పంటలకు గిట్టుబాటు ధరలపై బీఏసీ సమావేశంలో సమయం కేటాయిస్తే ఎన్ని గంటలు అయినా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అని అచ్చెన్న స్పష్టం చేశారు.

Atchannaidu Slams YS Jagan: జగన్‌కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదు: అచ్చెన్నాయుడు

Atchannaidu Slams YS Jagan: జగన్‌కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదు: అచ్చెన్నాయుడు

జగన్‌కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టారని విమర్శించారు.

Minister Anam Fires on Jagan: జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం..మంత్రి ఆనం స్ట్రాంగ్ సవాల్

Minister Anam Fires on Jagan: జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం..మంత్రి ఆనం స్ట్రాంగ్ సవాల్

వైసీపీ అధినేత జగన్‌ ప్రజాస్వామ్య వాది అయితే అసెంబ్లీకి రావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

JP Nadda Fires on YSRCP: వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలింది: జేపీ నడ్డా

JP Nadda Fires on YSRCP: వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలింది: జేపీ నడ్డా

వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.

Kollu Ravindra Fires on Perni Nani: పేర్ని నాని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

Kollu Ravindra Fires on Perni Nani: పేర్ని నాని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై అసత్యప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

CM Chandrababu Naidu: మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలి..

CM Chandrababu Naidu: మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలి..

కొన్ని జిల్లాల్లో GSDP పెరుగుతోంది, మరికొన్ని జిల్లాల్లో తగ్గుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ హెచ్చుతగ్గులను కూడా మనం సరిచేయాలని తెలిపారు.

AP News: వైసీపీలో తీవ్ర విషాదం.. కీలక నేత కన్నుమూత

AP News: వైసీపీలో తీవ్ర విషాదం.. కీలక నేత కన్నుమూత

వైసీపీ సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి(70) మృతి చెందారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు చేయిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయారు.

Madhav Counter on Jagan: ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు.. జగన్ అండ్ కోపై మాధవ్ ఫైర్

Madhav Counter on Jagan: ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు.. జగన్ అండ్ కోపై మాధవ్ ఫైర్

విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి