Home » YS Vijayamma
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తమ షేర్ల బదిలీపై ఇచ్చిన తీర్పును చెన్నై లోని అప్పీలేట్ ట్రిబ్యునల్లో జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల సవాల్ చేశారు.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడతారంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకున్న రాజారెడ్డి..
ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలో నాలుగు స్లాబ్లను రెండుకు కుదించి నిత్యావసరాల ధరలు తగ్గించడం చారిత్రాత్మక సంస్కరణ అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. సరళమైన వృద్ధి, ఆధారిత పన్ను విధానం ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తోందని తెలిపారు. ఈ మైలురాయి సంస్కరణలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు.
వేల కోట్ల లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ మాజీ అధికారులు ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పలకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ ముగ్గురిపై విచారణ, బెయిల్ ప్రక్రియలతో డ్రామా కొనసాగుతోంది
సరస్వతి పవర్ షేర్ల బదిలీ వివాదం జగన్, విజయలక్ష్మిల మధ్య కోర్టు తీరుకు చేరింది. విజయలక్ష్మి కంపెనీపై పూర్తి హక్కు తనదేనని స్పష్టం చేయగా, జగన్ అక్రమంగా వాటాలు బదిలీ చేశారన్న ఆరోపణలు చేశారు
YS Sharmila: వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయలక్ష్మి ఆయురారోగ్యాలతో ఉండాలని షర్మిల కోరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు.
మరోసారి వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు.
సరస్వతి పవర్ షేర్ల బదిలీ అంశం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే. తనకు తెలియకుండానే షేర్లు బదిలీ చేశారంటూ తల్లి, చెల్లిపై వైస్ జగన్ వేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ కోర్టులో ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది.