• Home » YS Rajasekhara Reddy

YS Rajasekhara Reddy

CM Jagan: ఇడుపులపాయకు సీఎం జగన్.. వైసీపీ చివరి లిస్ట్ అక్కడి నుంచే..

CM Jagan: ఇడుపులపాయకు సీఎం జగన్.. వైసీపీ చివరి లిస్ట్ అక్కడి నుంచే..

ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న వైసీపీ అభ్యర్ధుల ఎంపిక చివరి జాబితాను ఇడుపులపాయ నుంచి జగన్ ప్రకటించనున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం... వైసీపీ అభ్యర్ధుల చివరి లిస్ట్‌ను విడుదల చేయనున్నారు.

YS Jagan: ‘రాప్తాడు’తో రగులుతున్న రాయలసీమ

YS Jagan: ‘రాప్తాడు’తో రగులుతున్న రాయలసీమ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాకుంటే రాజకీయంగా జీరో. రాయలసీమలో మరీనూ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ధనయజ్ఞం సాగించారా లేక జల యజ్ఞం మొదలు పెట్టారా అన్న వివాదాస్పద అంశాలు పక్కన బెడితే మిగులు జలాలతో ప్రతిపాదించబడి దస్త్రాలకే పరిమితమైన రాయలసీమకు చెందిన పలు సాగునీటి ప్రాజెక్టులను పట్టాలకెక్కించారు..

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

భాగ్యనగరం హైదరాబాద్‌ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత ముప్పై ఏళ్లలో హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం మాజీ సీఎం చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డును చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దానిని కొనసాగించి చంద్రబాబు పూర్తి చేశారని గుర్తు చేశారు.

Pawan Kalyan: మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత

Pawan Kalyan: మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత

తాను తెలంగాణ లో తిరగక పోయినా జనసేన ఉందంటే అది మీ అభిమానమేనని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేడు కొత్తగూడెం ప్రకాశం గ్రౌండ్స్‌లో బిజేపీ, జనసేన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ.. ...వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం దోపిడీ వల్లే తెలంగాణ పోరాటానికి పునాది పడిందని పేర్కొన్నారు. కౌలు రైతులను... రైతులు కాదనడం బాగో లేదన్నారు. ధరణిలో లోపాలున్నాయన్నారు. అభివృద్ధి ఆంధ్రాలో జరగకపోతే తెలంగాణ యువత నష్ట పోతుందన్నారు. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత అని.. పారిపోరు జెండా పట్టుకుని నిలబడతారని పవన్ పేర్కొన్నారు.

OHRK BY JC Prabhakar Reddy: రాజారెడ్డినే లెక్కచేయలేదు.. జగనెంత?

OHRK BY JC Prabhakar Reddy: రాజారెడ్డినే లెక్కచేయలేదు.. జగనెంత?

తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.

Jagan and Sharmila: ఈసారి అయినా కలుస్తారనుకుంటే..

Jagan and Sharmila: ఈసారి అయినా కలుస్తారనుకుంటే..

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి. ఆ సందర్భంగా అన్నాచెల్లెళ్లు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మధ్య మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. తండ్రి వైఎస్ ఆర్ వర్దంతి కార్యక్రమాల్లో ఎవరికి వారుగా వేరు వేరుగా అన్నాచెల్లె్ళ్లు పాల్గొననుండటం హాట్ టాపిక్‌గా మారింది.

Bhatti Vikramarka: షర్మిల కాంగ్రెస్‌లోకి రావడంపై భట్టి ఏమన్నారంటే..!

Bhatti Vikramarka: షర్మిల కాంగ్రెస్‌లోకి రావడంపై భట్టి ఏమన్నారంటే..!

నిన్న వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. ఢిల్లీలో సోనియా, రాహుల్‌ను కలిశారు. పార్టీ విలీనంపై చర్చించినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే షర్మిల రాకను రేవంత్‌రెడ్డి వర్గం

Ganta: ప్రచార ఆర్భాటాల కోసం ప్రజా ధనాన్ని నాశనం చేస్తున్నారంటూ సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు ఫైర్

Ganta: ప్రచార ఆర్భాటాల కోసం ప్రజా ధనాన్ని నాశనం చేస్తున్నారంటూ సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.

YS Sharmila : ఆయనను గుండెల్లో పెట్టుకున్నందుకు థాంక్యూ రాహుల్ సర్

YS Sharmila : ఆయనను గుండెల్లో పెట్టుకున్నందుకు థాంక్యూ రాహుల్ సర్

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఆయనను స్మరిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి, వైఎస్ కూతురు షర్మిల స్పందించారు. రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌ను గుండెలో పెట్టుకున్నందుకు థాంక్స్ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి