Home » YS Jagan
సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఆయన చేసుకున్న ఒప్పందం కారణంగా ప్రజలపై రూ.లక్ష కోట్లకు పైగానే భారం పడుతుందని...
ఇటు పక్క తిరుమల(Tirumala)లోని ఆనంద నిలయం, వేంకటేశ్వరస్వామి ఫొటో, అటువైపు జగన్(Jagan) బొమ్మ చుట్టూ నవరత్నాల పేరుతో అందిస్తున్న పథకాలను ముద్రించారు. ఇదీ గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలోని చిత్రాలు. ఇలా, శ్రీవారితో సమానంగా అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
వైసీపీ నేతలు పార్టీ వీడి వెళ్లిపోకుండా ఉండేందుకే జగన్ 2.O అంటున్నారా.. ఐదేళ్లు అద్భుతంగా పాలిస్తే ప్రజలు ఎందుకు పక్కనపెట్టేశారు. జగన్ పిట్ట కథలతో కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తున్నారా..
KOllu Ravindra: మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జగన్ చర్చించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్పై సీఐడీ విచారణ మొదలైంది.
మరోసారి వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఒకటేనా.. ఏకపక్ష ధోరణితో ముందుకెళ్లడమే రెండు పార్టీల పరాజయానికి కారణమా.. కేజ్రీవాల్లో జగన్ లక్షణాలు అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం ఎంత..?
YS Jagan: వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలికి హాజరవుతున్నారు. సభలో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఏపీ అసెంబ్లీలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.
అంతేకాదు.. లిక్కర్ విషయంలో మిథున్ రెడ్డి పేరును తీసుకురావడంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నించారు జగన్. మిథున్ రెడ్డి తండ్రి ఏ శాఖ మంత్రి..
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని.. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ’ అని ప్రచారం చేశారని.. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బటన్ నొక్కడం పెద్ద పనా అని ఆరోజు మాట్లాడారని, ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారన్నారు.