Home » yoga meditation
ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా ఐక్యం కావడానికి యోగా ఉపయోగపడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు.
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా 5508 ప్రాంతాల్లో 8.10 లక్షల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, ఏకాగ్రతను అందించే అద్భుత ప్రక్రియ యోగా. మన శరీరాన్ని ఎలా వంచాలి.శ్వాసను ఎలా బిగబట్టాలి అనేవి మ్రాతమే కాదు.
చైత్ర శివవాసుకి కాకినాడ జగన్నాధపురం సెయింట్ఆన్స్ గర్ల్స్ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. తండ్రి వెంకటకుమార్ ప్లంబ్లింగ్ పని చేస్తుంటారు.
చిన్నప్పుడు తల్లి తినిపించిన గోరుముద్దలనే కాదు. ఆమె నేర్పించిన ఆసనాలను కూడా ఆమె వంటపట్టించుకుంది. వెలుగుబంటి సాత్విక.
Yoga Day Celebration: ఓ వీధి కుక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి యోగాసనాలు వేసింది. అచ్చం మనుషుల్లా యోగా చేసింది. దాన్ని ఎవరూ బలవంతం చేయలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యోగా చేస్తుంటే అది చూసింది.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. తెలంగాణ యుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
Yogandhra 2025: భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సిద్ధమైంది. ఈ నెల 21న ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకూ నిర్వహించనున్న యోగా ప్రదర్శనలో దాదాపు 5లక్షల మంది పాల్గొంటారని అధికార యంత్రాంగం ప్రకటించింది.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 20, 21 వ తేదీల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది.