Home » Year Ender
2025 జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తిని రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్లో ఉపఎన్నిక అనివార్యమైంది.
డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మరి ఈ ఏడాది కంటెంట్ క్రియేషన్ రంగాన్ని ఓ ఊపు ఊపిన టాప్ డిజిటల్ క్రియేటర్లు ఎవరో ఓసారి తెలుసుకుందాం పదండి.
ఈ ఏడాది శాస్త్రసాంకేతిక ప్రపంచంలో అనేక అద్భుతాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. కొత్త సంవత్సరంలో కాలుపెట్టనున్న తరుణంలో అవేంటో ఒకసారి నెమరేసుకుందాం.
2025లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది మృతి చెందారు. ఈ సంవత్సరం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
చంద్రబాబు సారథ్యంలో కొలువు తీరిన కూటమి ప్రభుతానికి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెల్లువెత్తితే.. ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకు క్యూ కట్టాయి.
భారత్ ఈ ఏడాది అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలను అందుకుంది. ఇస్రో సారథ్యంలో చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది. త్వరలో కొత్త ఏడాదిలో కాలుపెడుతున్న వేళ ఈ ఏడాది సాధించిన విజయాలను తరచి చూసుకుంటే..
2025 సంవత్సరంలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత భారీ మొత్తంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
2025లో ట్రంప్ ప్రతికార సుంకాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి పతనం వంటి పలు ఇతర సమస్యలు దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపర్లకు లాభాలనే అందించాయి.
యాన్యువల్ క్రైమ్ రిపోర్టు-2025ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 15 శాతం తగ్గిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్లో కేసుల సంఖ్య 2024తో పోలిస్తే 14 శాతం మేర తగ్గిందని చెప్పుకొచ్చారు.
భారత్, అమెరికాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. 2025 సంవత్సరం మొత్తం టారీఫ్ల వివాదంతో గడిచిపోయింది. ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా భారత్లపై టారీఫ్లు విధించారు. అమెరికా తీసుకున్న నిర్ణయాలతో భారత్ బాగా నష్టపోయింది.