• Home » YCP

YCP

 YS Sharmila: స్వార్థ రాజకీయాల్లో జగన్‌ నెంబర్‌ వన్‌

YS Sharmila: స్వార్థ రాజకీయాల్లో జగన్‌ నెంబర్‌ వన్‌

స్వార్థ రాజకీయాలు చేసే వారిలో జగన్‌మోహన్‌రెడ్డి నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Anantapur: పెద్దారెడ్డి కబ్జా పర్వం

Anantapur: పెద్దారెడ్డి కబ్జా పర్వం

అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టారని అధికారులు నిర్ధారించారు.

MP Lavu Sri Krishna: అన్నదాతలకు మేలు చేసేలా ఆహారధాన్యాల సేకరణ లావు

MP Lavu Sri Krishna: అన్నదాతలకు మేలు చేసేలా ఆహారధాన్యాల సేకరణ లావు

ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఆహార ధాన్యాలను సేకరించే ప్రక్రియలో రైతులకు మరింత మేలు చేకూర్చే దిశగా చర్యలు తీసుకుంటామని భారత ఆహార సంస్థ రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్‌, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.

Minister Parthasarathi: జగన్‌కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు

Minister Parthasarathi: జగన్‌కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదు

ఐదేళ్ల పాలనలో విధ్వంసం సృష్టించిన జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

Pulivendula: పులివెందులలో వైసీపీ పోలీసులు

Pulivendula: పులివెందులలో వైసీపీ పోలీసులు

రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది. అయితే, పులివెందుల పోలీసులు మాత్రం ఇంకా జగన్‌ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఉన్నట్టు కనిపిస్తోంది.

 YSRCP Jagan Mohan Reddy: తొక్కి చంపింది జగన్‌ కారే

YSRCP Jagan Mohan Reddy: తొక్కి చంపింది జగన్‌ కారే

పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపింది కాన్వాయ్‌లోని జగన్‌ వాహనమేనని తేలిపోయింది. సింగయ్యను ఢీ కొట్టిన సందర్భంలో సెల్‌ఫోన్‌లో తీసిన వీడియో వైరల్‌గా మారింది.

YCP Sajjala: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జైల్లో పెడతాం

YCP Sajjala: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జైల్లో పెడతాం

కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలను ఇబ్బందే పెట్టే టీడీపీ నేతలు ఎవరినైనా సరే.. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జైల్లో పెట్టడం ఖాయమని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

High Court: పిటిషనర్లపై తొందరపాటు చర్యలొద్దు

High Court: పిటిషనర్లపై తొందరపాటు చర్యలొద్దు

వైసీపీ నేతలకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఎన్నికల సందర్భంగా బాణాసంచా కాల్చడంతో గాయపడ్డానంటూ పసల లోకేశ్‌ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులను కోర్టు ఆదేశించింది.

YSRCP Chevireddy Mohith Reddy:  మోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

YSRCP Chevireddy Mohith Reddy: మోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

Polavaram Project: ఏపీ ఎంపీల్లో ప్రశ్నించే మగాడే లేడు

Polavaram Project: ఏపీ ఎంపీల్లో ప్రశ్నించే మగాడే లేడు

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి