Home » Viveka Murder Case
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) దర్యాప్తు ఆలస్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది...
వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి అరెస్ట్ (YCP MP Avinash Reddy) దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డికి 41A నోటీసులు (41A Notices) ఇవ్వాలని..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ..
వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అవినాశ్రెడ్డి మధ్యంతర పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్ చేయకుండా..
నేడు ఎంపీ అవినాష్రెడ్డిని సీబీఐ మరోసారి విచారించాల్సి ఉన్న విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో మరోసారి విచారణ నిర్వహించాల్సి ఉంది. అయితే నేడు తాను విచారణకు హాజరు కాలేనని.. అవినాష్ రెడ్డి చెప్పారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి గురై నేటితో నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా ఆయన పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్లో ఉంది. వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని కోరుతూ..
వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే బయటకు రావాలని సునీత పేర్కొన్నారు. పిల్లలు తప్పు చేస్తే ఖండిస్తామని.. అలాగే పెద్దలు తప్పు చేసినా వదిలిపెట్టకూడదన్నారు.
నేడు వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనుంది. ఈ క్రమంలోనే ఎస్పీ రాంసింగ్ తన సిబ్బందితో కలిసి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.
పులివెందులలో వైఎస్ వివేకా హత్య కేసు టెన్షన్ కొనసాగుతోంది. రేపు కడపలో సీబీఐ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు.