• Home » Visakhapatnam

Visakhapatnam

హత్య చేసి కాశీలో పిండ ప్రదానం

హత్య చేసి కాశీలో పిండ ప్రదానం

పదిహేనేళ్ల క్రితం రాంగ్‌ కాల్‌తో పరియమైన మహిళను.. ఇప్పుడు డబ్బు కోసం హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతోపాటు ఇంట్లో గల రూ.ఐదు లక్షలు నగదు అపహరించుకుపోయాడు.

జగన్‌కు హిందూమతంపై గౌరవం లేదు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

జగన్‌కు హిందూమతంపై గౌరవం లేదు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు, వైసీపీ నేతలకు హిందువులన్నా, హిందూ మతమన్నా గౌరవం లేదని.. ఆలయాలపై దాడి జరిగినా మిన్నకుండిపోయారని వ్యాఖ్యానించారు.

లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ..

లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ..

ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి తీసింది. ఆ గొడవ కారణంగా ప్రియుడు, ప్రియురాలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖలో శుక్రవారం చోటుచేసుకుంది.

విశాఖ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..

విశాఖ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..

విశాఖపట్నంలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చగా నిలుస్తాయని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

జగన్ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్వామి వారికి 20 కోట్ల కల్తీ లడ్డూలను ప్రసాదంగా సమర్పించారని.. ఇది మహా అపచారమని ఆందోళన వ్యక్తం చేశారు.

బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో బడ్జెట్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని పల్లా శ్రీనివాసరావు కోరారు..

లవ్ జిహాద్ టైపులో.. లడ్డూ జిహాద్ జరిగిందేమో.. శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు

లవ్ జిహాద్ టైపులో.. లడ్డూ జిహాద్ జరిగిందేమో.. శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లడ్డూని కల్తీ చేశారని ధ్వజమెత్తారు..

తిరుపతి లడ్డూ పవిత్రతను దెబ్బతీశారు: పల్లా శ్రీనివాసరావు ధ్వజం

తిరుపతి లడ్డూ పవిత్రతను దెబ్బతీశారు: పల్లా శ్రీనివాసరావు ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి కల్తీ లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్‌నే బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ చీఫ్ ముఖాముఖి

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ చీఫ్ ముఖాముఖి

అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ టెక్నాలజీస్ హబ్‌ ప్రారంభించడం మనందరికీ గర్వకారణమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఇవాళ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో జరిగిన చర్చా కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులు ఎదగాలి: వెంకయ్యనాయుడు

సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులు ఎదగాలి: వెంకయ్యనాయుడు

పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత విద్యాలయాలపై ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా విద్యార్థులు ఎదగాలని సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి