Home » Visaka
అక్రమ నిర్మాణాల లెక్కలు వారంలో తేల్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎట్టకేలకు అధికారగణంలో కదలిక వచ్చింది.
Students: గోపాలపట్నంలోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
విశాఖలోని మల్కాపురం కోస్ట్ గార్డు ప్రధాన కార్యాలయ కార్టర్స్లో గురువారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.
విశాఖ చుట్టూ పెద్ద ఎత్తున భూములు భోంచేశారు. రీసర్వే పేరిట భూముల రికార్డులను తారుమారు చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు ఖాతాలో చూపించారు.
. ‘చంద్రబాబు 1997 నుంచి దావోస్ వెళ్తున్నారు. అక్కడ ఎప్పుడూ ఒప్పందాలు జరగవు. చర్చిస్తారు.. కంపెనీల ఆసక్తి మేరకు ఆ తర్వాత ఒప్పందాలు చేసుకుంటారు.
రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వైఎస్సార్సీపీ, బ్లూ మీడియా పత్రిక సాక్షి పై మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా తనపై సాక్షిలో కథనం రాశారని, దానిపై నోటీసులు ఇచ్చానని.. ఈ కేసుకు సంబంధించి సోమవారం విశాఖ కోర్టు వచ్చానని తెలిపారు. అయితే విచారణ వాయిదా పడిందని, దీనిపై ఎన్ని సంవత్సరాలైనా న్యాయపోరాటం చేస్తానని, ఎన్నిసార్లు కేసు వాయిదా పడినా.. కోర్టుకు వస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్పై తల్లి, చెల్లికే నమ్మకం లేదని.. ఇక నాయకులకేం ఉంటుందని అన్నారు.
విశాఖ స్టీలు ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, దాన్ని లాభాల బాటలోకి మళ్లిస్తామని ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు.
రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు విచ్చేశారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..
ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్నారు. ఈ సందర్భగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టవద్దని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) సహా పలు కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి.