• Home » Visaka

Visaka

విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఆ సంస్థకు 20 ఎకరాల భూమి కేటాయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏయూ అంటే పేరు కాదు.. వందేళ్ల చరిత్ర: మంత్రి లోకేశ్..

ఏయూ అంటే పేరు కాదు.. వందేళ్ల చరిత్ర: మంత్రి లోకేశ్..

ఆంధ్ర యూనివర్సిటీ అంటే పేరు కాదని వందేళ్ల చరిత్రని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే తెలుగువారు పోరాడి తెచ్చుకున్న విశ్వవిద్యాలయం ఏయూ అని లోకేశ్ పేర్కొన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి లోకేశ్..

విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి లోకేశ్..

విశాఖ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. నగరానికి విచ్చేసిన మంత్రికి టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్.. ఏడుగురికి తీవ్రగాయాలు..

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్.. ఏడుగురికి తీవ్రగాయాలు..

విశాఖపట్నం గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది. తుంగ్లం దగ్గర రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

అరిదమన్‌ అనేది ఒక శక్తి: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

అరిదమన్‌ అనేది ఒక శక్తి: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

అరిదమన్‌ అనేది ఒక పదం కాదని.. ఒక శక్తి అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభివర్ణించారు. శుక్రవారం విశాఖపట్నంలో భారత్ తన మూడో స్వదేశీ అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్‌ను ఆయన నౌకాదళంలో ప్రవేశపెట్టారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో  విషయాలు నేర్చుకున్నా: మేయర్ రవీంద్ర

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా: మేయర్ రవీంద్ర

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల పాలకవర్గ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పలు కార్పొరేషన్ల మేయర్లు స్పందించారు.

జగన్‌కు హిందూమతంపై గౌరవం లేదు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

జగన్‌కు హిందూమతంపై గౌరవం లేదు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు, వైసీపీ నేతలకు హిందువులన్నా, హిందూ మతమన్నా గౌరవం లేదని.. ఆలయాలపై దాడి జరిగినా మిన్నకుండిపోయారని వ్యాఖ్యానించారు.

తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర: రాష్ట్రపతి

తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర: రాష్ట్రపతి

దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) బుధవారం ప్రారంభమైంది.

ఛీఛీ.. సాక్షి.. యాక్‌ ఛీ!

ఛీఛీ.. సాక్షి.. యాక్‌ ఛీ!

ఎరుపు రంగు చదరంలో ఉన్నది 1986లో ‘ఆంధ్రజ్యోతి’కి అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్థలం. ఇందులో... హైవేను ఆనుకుని ఉన్న 74 సెంట్లను బఫర్‌ జోన్‌ కోసం ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది......

Chandrababu Naidu: విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్

Chandrababu Naidu: విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్

విశాఖపట్నం జగదాంబ సెంటర్‌‌లో మహిళపై ఒక వ్యక్తి దాడి చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి