Home » Vinayaka Chaviti
దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది..
గణపయ్య మోతీచూర్ లడ్డూలను ఎంతో ఇష్టంగా తింటాడని అంటుంటారు. వాస్తవానికి ఈ లడ్డూలను కేవలం 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు. కాబట్టి, ఈసారి బజార్లో కొన్నవి కాకుండా ఇంట్లో చేసిన మోతీచూర్ లడ్డూలనే వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి.
మహానగర పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది సుమారు 85 వేల విగ్రహాలు కొలువుదీరినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న గల్లీలు, అపార్ట్మెంట్స్, ఇతర చిన్న విగ్రహాలు కలుపుకొని లక్ష విగ్రహాలు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ప్రజలు తలపెట్టే అన్ని శుభకార్యాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే.. మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.
దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణపతి నవరాత్రుల వేడుకలు.. పల్లె నుండి పట్టణం వరకు ప్రజల సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని కేసీఆర్ అన్నారు. వినాయక చవితి పర్వదినం నుండి ప్రారంభం అయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. ప్రజల్లో మతసామరస్యం, దైవభక్తి, సమష్టి తత్వం బలపడాలని ఆకాంక్షించారు.
చవితి వేడుకలకు జిల్లా ముస్తాబైంది. గణనాథుడిని కొలువుదీర్చే మండపాలను మంగళవారానికే సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల్లో సినిమా తరహాలో భారీ సెట్టింగులతో గణేష్చతుర్థి వేడుకలకు ఏర్పాట్లను చేశారు. పండుగ నేపథ్యంలో ..
రెండు తెలుగు రాష్ట్రాలు వినాయక చవితి శోభతో కళకళలాడుతున్నాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
సర్వవిఘ్నాలను హరించి విజయాలను చేకూర్చే విఘ్నవినాయకుడి అనుగ్రహం పొందాలంటే ఈ వినాయక చవితి రోజున ఈ సమయంలో పూజించాలని పండితులు సూచిస్తున్నారు.
ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినందుకు విజయవాడ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. నగర ప్రజల కృషితోనే సెవన్ స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు.