Home » Vijayasai Reddy
TDP Leaders: విజయసాయి రాజీనామాపై టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఆర్థిక, నేరగాళ్లు రాజకీయాల్లో ఉంటే, ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు.
YCP : వైసీపీలో అగ్రనేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీలోని సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మరో నేత సైతం విజయసాయిరెడ్డి బాటలోనే పయనిస్తున్నారు. ఆయన ఎవరో కాదు..
Vijayasai Reddy: వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన ఆకస్మాత్తుగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీని వెనుక బలమైన కారణం ఉందా?
MP Vijayasai Reddy Quit Politics: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్బై చెప్పేశారు. ఈ నెల 25వ తేదీన రాజ్యసభ్య సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ ముఖ్య అనుచరుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ..
Andhrapradesh: కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్కు సంబంధించిన షేర్లు బలవంతంగా లాక్కున్నారని గతంలో కేవీ రావు ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా విక్రాంత్ రెడ్డితో పాటు శరత్చంద్రా రెడ్డి, విజయసాయి రెడ్డిపై ఆరోపణలు చేసింది. ఈ ముగ్గురిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగానే సీఐడీ అధికారులు విజయసాయికి నోటీసులు ఇచ్చారు.
కాకినాడ సీ పోర్ట్స్, సెజ్ల్లోని తన వాటాను వైసీపీ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ ప్రముఖ వ్యాపారవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.
Andhrapradesh: కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అవినీతి, అక్రమాలపై ప్రభుత్వానికి ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. బుధవారం అమరావతిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో శాంతి భర్త మదన్ మోహన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాంతి అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సీఎం చంద్రబాబుకు ఆయన అందజేశారు.
Andhrapradesh: 44 సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 27వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.