Home » Videos
ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్జెమినీ విశాఖ నుంచి కార్యకలాపాల నిర్వహణకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఇప్పటికే కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను కలిశారు.
చిన్న వయసులో స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జెన్యూ వ్యాధితో బాధపడుతోంది కర్నూలుకు చెందిన పునర్వికా. ట్రీట్మెంట్కు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలపడంతో చిన్నారి తల్లిదండ్రుల గుండె పగిలింది.
తెలంగాణలో వేసవి కాలం ప్రారంభమైంది. ఫిబ్రవరి నెల ముగియక ముందే భానుడు భగభగమంటున్నాడు. రేపటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అన్నదాతలకు తీరని శోకాన్ని మిగుల్చాయి. తెలంగాణలోని నిర్మల్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటలు నేలపాలయ్యాయి.
జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా అడవుల్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. 65 శాతం కాలిన గాయాలతో ఓ రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ విషాదం నెలకొంది. ప్రమాదంలో పేషెంట్ సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. 55 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఇప్పుడు అకాల వర్షాల ముప్పు పొంచి ఉంది.
విమాన ప్రయాణం ప్లాన్ చేసేటప్పుడు సమయం అనేది చాలా కీలకం. ఉదయాన్నే నిద్ర లేచే వ్యక్తి అయితే.. తెల్లవారుజామునే విమాన ప్రయాణం బెస్ట్ ఛాయిస్.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కాళేశ్వరంపైనే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
మధ్యప్రదేశ్లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. కత్ని జిల్లాలోని సదర్ అటవీ ప్రాంతంలో ఉన్న శివలింగం దగ్గరకు పులి వచ్చింది. అంతేకాక ఆ శివలింగం వద్ద తలవంచి కాసేపు నిల్చుంది.