• Home » Videos

Videos

యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం

యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం

యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, ఇంజినీర్లు భయాందోళనలకు గురయ్యారు.

పోలవరం నిర్వాసితులకు గుడ్ న్యూస్

పోలవరం నిర్వాసితులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. పునరావాస పనుల కోసం తాజాగా మరో రూ. 600 కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త ఆంక్షలు..!

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త ఆంక్షలు..!

అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను విడుదల చేసింది.

ఆరోజు ఏం జరిగిందంటే.. కేసీఆర్ సీక్రెట్స్ బయటపెట్టిన కోదండరాం.. |

ఆరోజు ఏం జరిగిందంటే.. కేసీఆర్ సీక్రెట్స్ బయటపెట్టిన కోదండరాం.. |

ఒక కారణం కోసం ఒక్కటైన ఆ ఇద్దరి దారులు వేరైనా లక్ష్యం కోసం పోరాడారు. ప్రజా ఉద్యమాలతో ఊపు తెచ్చి.. సకల జనులను సమ్మిళితం చేశారు.

ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భారీ బుల్లెట్ ర్యాలీ

ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భారీ బుల్లెట్ ర్యాలీ

ఏపీకి ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ పరిశ్రమ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భారీ బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు.

ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం..

ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం..

హైదరాబాద్ ఓఆర్ఆర్ పై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సినీ నటుడు భరత్ కాంత్, కెమెరామన్ త్రిలోక్ మృతి చెందారు.

రేవంత్..నేను కూడా రాజకీయాలు మాట్లాడను

రేవంత్..నేను కూడా రాజకీయాలు మాట్లాడను

అభివృద్ధిలో తెలంగాణ చేరాల్సిన చోటుకి చేరలేదని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి విషయంలో తమతో కలిసి పనిచేయాలని రేవంత్ సర్కార్‌కు పిలుపునిచ్చారు. రాజకీయాలు మాట్లాడనని రేవంత్‌ అన్నారు.. తాను మాట్లాడనని పేర్కొన్నారు.

తమిళనాడు నూతన సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం

తమిళనాడు నూతన సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం

తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు.

కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. డీఎంకే  సంచలన ప్రకటన

కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. డీఎంకే సంచలన ప్రకటన

తమిళనాడులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. ఇండియా కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ స్పష్టమైన ప్రకటన చేసింది.

భర్త హత్య కోసం భార్య రూ.12లక్షల సుపారీ.!

భర్త హత్య కోసం భార్య రూ.12లక్షల సుపారీ.!

నమ్మిన భర్తను కాదనుకుని.. కట్టుకున్నవాడినే కడతేర్చాలని ప్లాన్ వేసింది ఆ కిరాతక భార్య! కేవలం తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని, ఏకంగా రూ.12 లక్షల సుపారీ ఇచ్చి భర్తను దారుణంగా హత్య చేయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి