Home » Videos
సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. దుబాయ్పై మళ్లీ దాడులకు పాల్పడుతోంది. అటు దాడులతో ఇరాన్ వణికిపోతుంది. సైరెన్ల మోత మోగుతోంది.
ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధ్రువీకరించింది.
తిరుమలలో మరోసారి నిబంధనల ఉల్లంఘన జరిగింది. యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని ఘాట్ రోడ్డులో డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేయడంపై టీటీీడీ సీరియస్ అయ్యింది.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భారీ ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఈ కేసు నుంచి కేజ్రీవాల్ను డిశ్చార్జ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని, అన్యాయంగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారని చిన్న పిల్లాడిలా ఏడ్చారు.
సోషల్ మీడియా వేదికలో ప్రధాన మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇన్స్టాగ్రామ్లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల్లోని రాజకీయ నేతల్లో 100 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన తొలి నేతగా ఆయన రికార్డు నెలకొల్పారు.
ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్జెమినీ విశాఖ నుంచి కార్యకలాపాల నిర్వహణకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఇప్పటికే కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను కలిశారు.
చిన్న వయసులో స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జెన్యూ వ్యాధితో బాధపడుతోంది కర్నూలుకు చెందిన పునర్వికా. ట్రీట్మెంట్కు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలపడంతో చిన్నారి తల్లిదండ్రుల గుండె పగిలింది.
తెలంగాణలో వేసవి కాలం ప్రారంభమైంది. ఫిబ్రవరి నెల ముగియక ముందే భానుడు భగభగమంటున్నాడు. రేపటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అన్నదాతలకు తీరని శోకాన్ని మిగుల్చాయి. తెలంగాణలోని నిర్మల్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటలు నేలపాలయ్యాయి.
జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా అడవుల్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. 65 శాతం కాలిన గాయాలతో ఓ రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ విషాదం నెలకొంది. ప్రమాదంలో పేషెంట్ సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.