• Home » Videos

Videos

మావోయిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు..

మావోయిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు..

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. 130మంది మావోయిస్టులు శనివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.

మార్కెట్‌లోకి రంగు రంగుల పత్తి

మార్కెట్‌లోకి రంగు రంగుల పత్తి

సాధారణంగా పత్తి అనగానే మనకు మెరిసిపోయే ‘తెల్లని రంగు’ గుర్తుకు వస్తుంది. కానీ, ఇప్పుడు పొలాల్లో పత్తి రంగు రంగులుగా కనిపిస్తుంది. దశాబ్దాలుగా పలు ప్రాంతాల్లోని పత్తి పరిశోధన కేంద్రాలు కొత్త రకం వంగడాలపై పరిశోధనలు చేస్తున్నారు.

భీముడి పాత్రలో పద్యం అదరగొట్టిన రఘురామకృష్ణంరాజు

భీముడి పాత్రలో పద్యం అదరగొట్టిన రఘురామకృష్ణంరాజు

విజయవాడలో స్థానిక ఆంత్రాలూక్స్‌ కన్వెన్షన్‌ వేదికగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భీముడి పాత్రలో అదరగొట్టారు.

సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

సివిల్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అనూజ్‌ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు.

 తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..

తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..

ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో బీజేపీ కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు సన్మానించారు. తమను గెలిపించిన ప్రజలకు బీజేపీ కౌన్సిలర్లు ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..

తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..

ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని.. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి చర్చిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని..

నేతలకు విందు.. మంత్రి లోకేష్ ప్లాన్ ఇదేనా..!

నేతలకు విందు.. మంత్రి లోకేష్ ప్లాన్ ఇదేనా..!

కుటుంబ సభ్యులు.. పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి పార్టీకి భవిష్యత్తు నేతగా ఉన్న లోకే‌ష్‌తో జరుగుతున్న విందులు అప్పటికప్పుడు ఆనందం కలిగిస్తున్నప్పటికీ ఆ తరువాత మాత్రం ఆలోచనను పెంచుతున్నాయి.

విరోష్ రిసెప్షన్‌కు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ హాజరు

విరోష్ రిసెప్షన్‌కు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ హాజరు

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న రిసెప్షన్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్టాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు

దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రంగుల పండుగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ‘హోలీ హై’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.

కొత్తగూడెంలో బీజేపీ నయా రాజకీయం

కొత్తగూడెంలో బీజేపీ నయా రాజకీయం

కొత్తగూడెం జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలకు బీజేపీ వల విసురుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి