• Home » Videos

Videos

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది కార్మికులు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికాలో రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్...భారతీయులు వెనక్కి తగ్గారా?

అమెరికాలో రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్...భారతీయులు వెనక్కి తగ్గారా?

అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోలేదు. కానీ తీవ్రమైన గృహ కొరత, విపరీతమైన అధిక వడ్డీ రేట్లు (Mortgage rates) ఉన్నాయి.

కన్ను కొట్టిన పోకిరికి దేహశుద్ధి చేసిన మహిళ

కన్ను కొట్టిన పోకిరికి దేహశుద్ధి చేసిన మహిళ

కామారెడ్డి జిల్లాలో నడిరోడ్డుపై ఒక ఆకతాయికి మహిళ గట్టిగా బుద్ధి చెప్పింది. ఒంటరిగా వెళ్తున్న మహిళను చూసి కన్ను కొడుతూ, అసభ్యంగా ప్రవర్తించాడు.

వడ్లు,జొన్నలు కొనకపోతే మీ సంగతి తెలుస్తా.!

వడ్లు,జొన్నలు కొనకపోతే మీ సంగతి తెలుస్తా.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం 'ఇందిరమ్మ ఇళ్ల' లబ్ధిదారులకు అందజేయడం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

బెంగళూరు వీఐపీ కల్చర్‌పై నిరసన

బెంగళూరు వీఐపీ కల్చర్‌పై నిరసన

బెంగళూరులో వీఐపీ కల్చర్‌పై ఓ యువకుడు నిరసన వ్యక్తం చేశాడు. గవర్నర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై కూర్చోని ఆందోళన చేపట్టాడు.

పహల్గాం ఉగ్రదాడితో పాక్ బ్యాంకుకు లింక్!

పహల్గాం ఉగ్రదాడితో పాక్ బ్యాంకుకు లింక్!

పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్‌లోని ఓ ప్రముఖ బ్యాంకుతో లింక్ ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తులో వెల్లడైంది.

ఎన్టీఆర్ పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు నాకు పెళ్లే కాలేదు!

ఎన్టీఆర్ పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు నాకు పెళ్లే కాలేదు!

ఎన్టీఆర్ గారు పిలిచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అప్పుటికి నాకు కనీసం వివాహం కూడా కాలేదు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం..

తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం..

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి వర్షాలు కురిశాయి.

భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ..? బెంగళూరులో తొలి కేసు

భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ..? బెంగళూరులో తొలి కేసు

భారతదేశంలో ఇప్పటివరకు ఎబోలా నిర్ధారణ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా లక్షణాలు (శరీర నొప్పులు) ఉండడంతో అనుమానిత కేసుగా గుర్తించారు.

కడప జిల్లాలో హై టెన్షన్.. రాళ్ల దాడి, పోలీసుల లాఠీ ఛార్జ్

కడప జిల్లాలో హై టెన్షన్.. రాళ్ల దాడి, పోలీసుల లాఠీ ఛార్జ్

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎస్ఎస్ మాల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఎస్ఎస్ మాల్‌ను టీడీపీ నేత ప్రవీణ్ పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి