Home » VHP
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మతం మారిన క్రైస్తవులు రిజర్వేషన్లు వదులుకోవాలని వీహెచ్పీ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. లేదంటే క్రైస్తవ మతాన్ని వీడాలన్నారు. దళిత క్రైస్తవులు అంటూ కొత్త పదం
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పందించారు.
విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ కోశాధికారి వాలిపర్తి దుర్గాప్రసాద్ రాజు, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ గురువారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్తో సమావేశమయ్యారు.
తిరుమల వేంకటేశ్వర స్వామివారి ప్రసాదం విషయంలో జగన్ హయాంలో జరిగిన ఘోర తప్పిదాన్ని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో రసాయనాల వాడకం అనేది కేవలం ఒక సాధారణ తప్పిదం కాదని ఆగ్రహించారు.
అయోధ్యలో రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వేదాంతి కీలక భూమిక పోషించారు. పలు ర్యాలీలు, కార్యక్రమాలతో ప్రజామద్దతును కూడగట్టారు.
హిందువులపై ఎక్కడ దాడి జరిగినా విశ్వ హిందూ పరిషత(వీహెచపీ) ఇక ఉపేక్షించదని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఊరే గింపులో హిందువులపై ముస్లింల దాడిని నిరసిస్తూ సోమవారం వీహెచపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా వందలాదిమందితో కృష్ణ కళామందిర్ నుంచి క్లాక్టవర్, సప్తగిరి సర్కిల్, పాతూరు మీదుగా కలెక్ట రేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఇకపై సహించ బోమని విశ్వహిందూ పరిషత జిల్లా అధ్యక్షుడు తాళంకి వెంకట రత్నమయ్య పేర్కొన్నారు. వీహెచపీ స్థానిక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
VHP HAINDAVA SANKHARAVAM: మరే ఇతర మతాల్లో లేని ఆచార వ్యవహారాలు హిందూ దేవాలయాల్లో ఉన్నాయని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయా శాఖ పేరుతో అనుసరిస్తున్న వైఖరిని వారు తప్పు పట్టారు.
Andhrapradesh: హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని గోకరాజు గంగరాజు మండిపడ్డారు. భక్తులే స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్తో ఈ హైందవ శంఖారావ సభలు నిర్వహిస్తున్నామన్నారు. వీహెచ్పీ ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని ఆయన పేర్కొన్నారు.
దేవాలయాలను పరిషరించడం హిందువుల బాధ్యత అని విశ్వహిందూపరిషత సభ్యులు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రలోని చౌడేశ్వరీ కళ్యాణమండపంలో సమావేశం నిర్వహించారు.