Home » Vemula Prashanth Reddy
రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసం అమ్ముడు పోయి మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చాడని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని ఘాటుగా విమర్శించారు.