Home » Vemula Prashanth Reddy
పదవ తరగతి పేపర్ లీక్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సంబంధం ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ను మంత్రి హరీష్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్లో..దళిత బంధుకు భారీగా నిధులు..వేల కోట్ల నిధులు ఇచ్చారు..
ఎట్టకేలకు చాలా గ్యాప్ తర్వాత మంత్రులు హరీష్రావు, ప్రశాంత్రెడ్డి (Harish Rao Prashanth Reddy) రాజ్భవన్ మెట్లెక్కారు. ఈ రోజు సాయంత్రం గవర్నర్ తమిళిసై..
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాట్లు అన్నింటినీ పూర్తి చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రశాంత్ రెడ్డి సమర్థించారు.
రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసం అమ్ముడు పోయి మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చాడని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని ఘాటుగా విమర్శించారు.