• Home » Vande Bharat Trains

Vande Bharat Trains

Vande Bharat Sleeper train: 2024 ఫిబ్రవరిలో పట్టాలపైకి వందే భారత్ స్లీపర్ కోచ్

Vande Bharat Sleeper train: 2024 ఫిబ్రవరిలో పట్టాలపైకి వందే భారత్ స్లీపర్ కోచ్

కొత్త డిజైన్‌తో వందేభారత్ స్లీపర్ ట్రైన్ తయారీకి రంగం సిద్ధం చేసినట్టు ఇండియన్ రైల్వేస్ శనివారంనాడు ప్రకటించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంయుక్తంగా వందేభారత్ స్లీపర్ కోచ్‌లకు రూపకల్పన చేస్తున్నాయి. కొత్తగా డిజైన్ చేసిన స్పీపర్ కోచ్‌లతో తొలి వందే భారత్ రైలు 2024 ఫిబ్రవరి నాటికి పట్టాలపైకి రానుంది.

Vande Bharat Train: వందేభారత్ రైళ్లను ఎక్కేవారికి ఇంపార్టెంట్ అలెర్ట్.. 6 నెలల పాటు అవన్నీ బంద్..!

Vande Bharat Train: వందేభారత్ రైళ్లను ఎక్కేవారికి ఇంపార్టెంట్ అలెర్ట్.. 6 నెలల పాటు అవన్నీ బంద్..!

వందేభారత్ రైళ్లలో ప్రయాణించాలని అనుకునేవారు ఇక మీదట జాగ్రత్త పడాలి. ఇన్నాళ్లు ఉన్న ఆ సేవలను 6నెలలపాటు నిలిపేస్తోంది..

Vande Bharat: వందే భారత్‌ ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. చపాతీ ఆర్డర్ ఇచ్చిన ప్రయాణికుడికి వింత అనుభవం.. క్షమాపణలు చెప్పిన రైల్వేశాఖ

Vande Bharat: వందే భారత్‌ ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. చపాతీ ఆర్డర్ ఇచ్చిన ప్రయాణికుడికి వింత అనుభవం.. క్షమాపణలు చెప్పిన రైల్వేశాఖ

వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.

Vande Sadharan: పేదల కోసం వందే సాధారణ్ రైళ్లు.. అక్టోబరులో ప్రారంభం

Vande Sadharan: పేదల కోసం వందే సాధారణ్ రైళ్లు.. అక్టోబరులో ప్రారంభం

పేదలను దృష్టిలో పెంచుకుని రైల్వే శాఖ వందే భారత్‌ రైళ్లలో సరికొత్త వేరియంట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు వందే భారత్‌ స్లీపర్‌, వందే మెట్రో, వందే సాధారణ్‌ రైళ్లను పరిచయం చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వందే సాధారణ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి.

Vande Bharat: దేశవ్యాప్తంగా పెరుగుతున్న వందే భారత్ రైళ్ల సంఖ్య

Vande Bharat: దేశవ్యాప్తంగా పెరుగుతున్న వందే భారత్ రైళ్ల సంఖ్య

రైల్వేశాఖ మరో నాలుగు వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా తెచ్చిన రైళ్లలో ఢిల్లీ-చండీగఢ్ (243 కి.మీ), చెన్నై-తిరునల్వేలి (622 కి.మీ), గ్వాలియర్- భోపాల్ (432 కి.మీ), లక్నో-ప్రయాగ్‌రాజ్ (200 కి.మీ) ఉన్నాయి.

Vande Bharat trains: 5 వందే భారత్ రైళ్లను ఈనెల 27న ప్రారంభించనున్న మోదీ

Vande Bharat trains: 5 వందే భారత్ రైళ్లను ఈనెల 27న ప్రారంభించనున్న మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 27న ఏకకాలంలో 5 ''వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల''ను ) ప్రారంభించనున్నారు. కొత్తగా మోదీ ప్రారంభించనున్న 5 రైళ్లు గోవా-ముంబై, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్‌పూర్, బెంగళూరు-హిబ్లి-ధన్వాడ్ రూట్లలో నడుస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Trains Cancelled : గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఏ ఏ రైళ్లు రద్దయ్యాయంటే...

Trains Cancelled : గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఏ ఏ రైళ్లు రద్దయ్యాయంటే...

ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒరిస్సా రైలు దుర్ఘటన అనంతరం ఎక్కడో ఒక చోటు ఏదో ఒక రైలు పట్టాలు తప్పడమో.. మరోకటో జరుగుతూనే ఉంది. తాజాగా విజయవాడ డివిజన్ పరిధిలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అనకాపల్లి - తాడి రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో పలు రైళ్లు రద్దయ్యాయి.

Vande Bharat train:కేరళ మొదటి వందేభారత్ రైలుకు మోదీ పచ్చజెండా

Vande Bharat train:కేరళ మొదటి వందేభారత్ రైలుకు మోదీ పచ్చజెండా

కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వందేభారత్ రైలుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు....

Vande Bharat Express: రాజస్థాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా

Vande Bharat Express: రాజస్థాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా

రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి...

Vande Bharat Express train: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ఛార్జీలు ఖరారు

Vande Bharat Express train: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ఛార్జీలు ఖరారు

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును..

తాజా వార్తలు

మరిన్ని చదవండి