• Home » Vande Bharat Trains

Vande Bharat Trains

Vande Bharat trains: 5 వందే భారత్ రైళ్లను ఈనెల 27న ప్రారంభించనున్న మోదీ

Vande Bharat trains: 5 వందే భారత్ రైళ్లను ఈనెల 27న ప్రారంభించనున్న మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 27న ఏకకాలంలో 5 ''వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల''ను ) ప్రారంభించనున్నారు. కొత్తగా మోదీ ప్రారంభించనున్న 5 రైళ్లు గోవా-ముంబై, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్‌పూర్, బెంగళూరు-హిబ్లి-ధన్వాడ్ రూట్లలో నడుస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Trains Cancelled : గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఏ ఏ రైళ్లు రద్దయ్యాయంటే...

Trains Cancelled : గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఏ ఏ రైళ్లు రద్దయ్యాయంటే...

ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒరిస్సా రైలు దుర్ఘటన అనంతరం ఎక్కడో ఒక చోటు ఏదో ఒక రైలు పట్టాలు తప్పడమో.. మరోకటో జరుగుతూనే ఉంది. తాజాగా విజయవాడ డివిజన్ పరిధిలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అనకాపల్లి - తాడి రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో పలు రైళ్లు రద్దయ్యాయి.

Vande Bharat train:కేరళ మొదటి వందేభారత్ రైలుకు మోదీ పచ్చజెండా

Vande Bharat train:కేరళ మొదటి వందేభారత్ రైలుకు మోదీ పచ్చజెండా

కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వందేభారత్ రైలుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు....

Vande Bharat Express: రాజస్థాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా

Vande Bharat Express: రాజస్థాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా

రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి...

Vande Bharat Express train: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ఛార్జీలు ఖరారు

Vande Bharat Express train: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు ఛార్జీలు ఖరారు

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును..

Vande Bharat Express: భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా

Vande Bharat Express: భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా

భోపాల్- న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పచ్చజెండా...

Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..

Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..

రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Budget2023: రైల్వేస్‌కు భారీ ఊతం.. 500 వందే భారత్ రైళ్లు?.. బడ్జెట్ ఎంతంటే..

Budget2023: రైల్వేస్‌కు భారీ ఊతం.. 500 వందే భారత్ రైళ్లు?.. బడ్జెట్ ఎంతంటే..

బడ్జెట్ 2023లో (Budget2023) భారతీయ రైల్వేస్‌కు (Railways) కేంద్ర ప్రభుత్వం (Central Govt) భారీ ఊతమివ్వనుందా?.. అంటే ఔననే విశ్లేషణలే వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి