• Home » Vande Bharat Trains

Vande Bharat Trains

Vande Bharat Train: వందే భారత్ రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. తీరా పార్సిల్ తెరచి చూడగా..

Vande Bharat Train: వందే భారత్ రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. తీరా పార్సిల్ తెరచి చూడగా..

రైలు ప్రయాణ సమయాల్లో అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటూ ప్రయాణికులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రధానంగా సీట్ల విషయంలో, ఫుడ్ విషయంలో..

Vande Bharat Trains: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు

Vande Bharat Trains: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు

శబరిమల ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చెన్నై - తిరునల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు నడపనున్నట్లు

Vande Sadharan: రంగంలోకి ‘వందే సాధారణ్’ రైళ్లు.. వైరల్ అవుతున్న వీడియో.. వీటి ప్రత్యేకతలివే!

Vande Sadharan: రంగంలోకి ‘వందే సాధారణ్’ రైళ్లు.. వైరల్ అవుతున్న వీడియో.. వీటి ప్రత్యేకతలివే!

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా.. భారత ప్రభుత్వం సౌకర్యవంతమైన రైళ్లను ఒక్కొక్కటిగా రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చెలామణీలోకి వచ్చేశాయి. అయితే..

Modi: నమో భారత్ ట్రైన్‌‌ ప్రారంభం.. రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ

Modi: నమో భారత్ ట్రైన్‌‌ ప్రారంభం.. రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ

ఢిల్లీ-ఘాజియాబాద్-మీరట్ ల మధ్య రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(RRTS) కారిడార్‌ను ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ ప్రారంభించారు. నమో భారత్(Namo Barath) అని ఈ ట్రైన్ కి నామకరణం చేశారు.

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

రైళ్లలో రోజూ అధిక సంఖ్యలో ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. కొన్నిసార్లు టీసీలకు దొరికిన సమయంలో జరిమానా కట్టడమో, లేదా పక్క స్టేషన్‌లో దిగిపోవడమే చేస్తుంటారు. అయితే అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైల్లో కూడా ఇలాగే ప్రయాణం చేస్తామంటే కుదరదు. ఒకవేళ...

Vande Bharat Sleeper train: 2024 ఫిబ్రవరిలో పట్టాలపైకి వందే భారత్ స్లీపర్ కోచ్

Vande Bharat Sleeper train: 2024 ఫిబ్రవరిలో పట్టాలపైకి వందే భారత్ స్లీపర్ కోచ్

కొత్త డిజైన్‌తో వందేభారత్ స్లీపర్ ట్రైన్ తయారీకి రంగం సిద్ధం చేసినట్టు ఇండియన్ రైల్వేస్ శనివారంనాడు ప్రకటించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంయుక్తంగా వందేభారత్ స్లీపర్ కోచ్‌లకు రూపకల్పన చేస్తున్నాయి. కొత్తగా డిజైన్ చేసిన స్పీపర్ కోచ్‌లతో తొలి వందే భారత్ రైలు 2024 ఫిబ్రవరి నాటికి పట్టాలపైకి రానుంది.

Vande Bharat Train: వందేభారత్ రైళ్లను ఎక్కేవారికి ఇంపార్టెంట్ అలెర్ట్.. 6 నెలల పాటు అవన్నీ బంద్..!

Vande Bharat Train: వందేభారత్ రైళ్లను ఎక్కేవారికి ఇంపార్టెంట్ అలెర్ట్.. 6 నెలల పాటు అవన్నీ బంద్..!

వందేభారత్ రైళ్లలో ప్రయాణించాలని అనుకునేవారు ఇక మీదట జాగ్రత్త పడాలి. ఇన్నాళ్లు ఉన్న ఆ సేవలను 6నెలలపాటు నిలిపేస్తోంది..

Vande Bharat: వందే భారత్‌ ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. చపాతీ ఆర్డర్ ఇచ్చిన ప్రయాణికుడికి వింత అనుభవం.. క్షమాపణలు చెప్పిన రైల్వేశాఖ

Vande Bharat: వందే భారత్‌ ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. చపాతీ ఆర్డర్ ఇచ్చిన ప్రయాణికుడికి వింత అనుభవం.. క్షమాపణలు చెప్పిన రైల్వేశాఖ

వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.

Vande Sadharan: పేదల కోసం వందే సాధారణ్ రైళ్లు.. అక్టోబరులో ప్రారంభం

Vande Sadharan: పేదల కోసం వందే సాధారణ్ రైళ్లు.. అక్టోబరులో ప్రారంభం

పేదలను దృష్టిలో పెంచుకుని రైల్వే శాఖ వందే భారత్‌ రైళ్లలో సరికొత్త వేరియంట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు వందే భారత్‌ స్లీపర్‌, వందే మెట్రో, వందే సాధారణ్‌ రైళ్లను పరిచయం చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వందే సాధారణ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి.

Vande Bharat: దేశవ్యాప్తంగా పెరుగుతున్న వందే భారత్ రైళ్ల సంఖ్య

Vande Bharat: దేశవ్యాప్తంగా పెరుగుతున్న వందే భారత్ రైళ్ల సంఖ్య

రైల్వేశాఖ మరో నాలుగు వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా తెచ్చిన రైళ్లలో ఢిల్లీ-చండీగఢ్ (243 కి.మీ), చెన్నై-తిరునల్వేలి (622 కి.మీ), గ్వాలియర్- భోపాల్ (432 కి.మీ), లక్నో-ప్రయాగ్‌రాజ్ (200 కి.మీ) ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి