• Home » Vande Bharat Trains

Vande Bharat Trains

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు నేటితో ఏడాది.. ప్రజల స్పందన ఇదీ..

Vande Bharat Express: సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌కు నేటితో ఏడాది.. ప్రజల స్పందన ఇదీ..

సికింద్రాబాద్‌(Secunderabad) - తిరుపతి(Tirupati) మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) ప్రారంభమై నేటికి ఏడాదైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమలకు(Tirumala) వెళ్లే భక్తుల పాలిట ఇదొక వరంగా మారింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ప్రారంభ రైలుకు గతేడాది ఏప్రిల్‌ 8న ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) జెండా ఊపగా, ఏప్రిల్‌ 10నుంచి పూర్తిస్థాయిలో ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణికులకు..

Narendra Modi: దేశంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. మొత్తం ఎన్నంటే

Narendra Modi: దేశంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. మొత్తం ఎన్నంటే

హోలీ పండుగకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు దేశప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. ఏకంగా ఒకేసారి దేశవ్యాప్తంగా 10 వందే భారత్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు.

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మూడో వందే భారత్ ట్రైన్.. ప్రధాని మోదీచే రేపే ప్రారంభం

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మూడో వందే భారత్ ట్రైన్.. ప్రధాని మోదీచే రేపే ప్రారంభం

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడో వందే భారత్ ట్రైన్‌ను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral News: నిజంగానే చాలా బాగుంది సర్.. మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు చురకలు..

Viral News: నిజంగానే చాలా బాగుంది సర్.. మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు చురకలు..

వందే భారత్.. ఈ రైలు గురించి తెలియని వారెవరూ ఉండరేమో. భారతీయ రైల్వేలో ఆధునాతన సదుపాయాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలులో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Vande Bharat Trains: వందే భారత్‌ రైళ్లలో ఇకపై 500 ఎంఎల్‌ వాటర్‌ బాటిళ్లు

Vande Bharat Trains: వందే భారత్‌ రైళ్లలో ఇకపై 500 ఎంఎల్‌ వాటర్‌ బాటిళ్లు

వందే భారత్‌ రైళ్లలో ప్రయాణికులకు ఇకపై 500 మి.లీ వాటర్‌ బాటిళ్లు అందించనున్నట్టు రైల్వే బోర్డు(Railway Board) అధికారులు తెలిపారు.

Vande Bharat Train: వందే భారత్ రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. తీరా పార్సిల్ తెరచి చూడగా..

Vande Bharat Train: వందే భారత్ రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. తీరా పార్సిల్ తెరచి చూడగా..

రైలు ప్రయాణ సమయాల్లో అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటూ ప్రయాణికులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రధానంగా సీట్ల విషయంలో, ఫుడ్ విషయంలో..

Vande Bharat Trains: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు

Vande Bharat Trains: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు

శబరిమల ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చెన్నై - తిరునల్వేలి(Chennai - Tirunelveli) మధ్య ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు నడపనున్నట్లు

Vande Sadharan: రంగంలోకి ‘వందే సాధారణ్’ రైళ్లు.. వైరల్ అవుతున్న వీడియో.. వీటి ప్రత్యేకతలివే!

Vande Sadharan: రంగంలోకి ‘వందే సాధారణ్’ రైళ్లు.. వైరల్ అవుతున్న వీడియో.. వీటి ప్రత్యేకతలివే!

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా.. భారత ప్రభుత్వం సౌకర్యవంతమైన రైళ్లను ఒక్కొక్కటిగా రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చెలామణీలోకి వచ్చేశాయి. అయితే..

Modi: నమో భారత్ ట్రైన్‌‌ ప్రారంభం.. రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ

Modi: నమో భారత్ ట్రైన్‌‌ ప్రారంభం.. రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ

ఢిల్లీ-ఘాజియాబాద్-మీరట్ ల మధ్య రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(RRTS) కారిడార్‌ను ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ ప్రారంభించారు. నమో భారత్(Namo Barath) అని ఈ ట్రైన్ కి నామకరణం చేశారు.

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

రైళ్లలో రోజూ అధిక సంఖ్యలో ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. కొన్నిసార్లు టీసీలకు దొరికిన సమయంలో జరిమానా కట్టడమో, లేదా పక్క స్టేషన్‌లో దిగిపోవడమే చేస్తుంటారు. అయితే అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైల్లో కూడా ఇలాగే ప్రయాణం చేస్తామంటే కుదరదు. ఒకవేళ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి