Home » Uttam Kumar Reddy Nalamada
తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ -2025 పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసింది. మిస్ వరల్డ్ పోటీదారులు, ప్రతినిధులు హైదరాబాద్ ఆతిథ్యంతో మైమరిపోగా, ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని చెప్పారు.
సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగి, ఆర్మీ తనను పిలిస్తే.. వెళ్లి యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యమైందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు.
Minister Uttam Kumar Reddy: భారత సైన్యానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సమ్మక్క-సారక్క బ్యారేజీ ప్రాజెక్టులకు వేగంగా నీటి కేటాయింపులు జరపాలంటూ సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ను నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కోరారు.
సిడబ్ల్యుసి ఛైర్మన్ అతుల్ జై తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ నీటిపారుదలకు సంబంధించి అనేక విషయాలపై ఆయన చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ప్రజలకు మెరుగైన సేవలందించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వమే మద్దతు పలికిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు.
Minister Uttam: తెలంగాణలో చేసిన బీసీ గణనను కేంద్రం అవలంబిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీసీ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే, జనాభాకు అనుగుణంగా బీసీలకు న్యాయం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.