• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

Uttam: రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

Uttam: రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

గతంలో మీసేవ, ప్రజావాణి సర్వేలలో సమర్పించిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ రేషన్‌ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు.

Minister Uttam: అందరికీ ఇస్తాం.. కంగారు పడొద్దు: మంత్రి ఉత్తమ్..

Minister Uttam: అందరికీ ఇస్తాం.. కంగారు పడొద్దు: మంత్రి ఉత్తమ్..

కరీంనగర్: అర్హులందరికీ రేషన్ కార్డులు(Ration Cards) ఇస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) భరోసా ఇచ్చారు. పేదలందరికీ కార్డులు ఇస్తామని, ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఎవ్వరూ భయపడొద్దని మంత్రి చెప్పారు.

Harish Rao: మంత్రి ఉత్తమ్‌ జిల్లాలోనే సాగునీటికి కటకట

Harish Rao: మంత్రి ఉత్తమ్‌ జిల్లాలోనే సాగునీటికి కటకట

సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్‌ నిర్లక్ష్యపాలనకు నిదర్శనమని, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంతజిల్లాలోనే సాగు నీటికి కట కటగా ఉందని మాజీమంత్రి తన్నీరు హరీ్‌షరావు ఆరోపించారు.

Uttam: సిగ్గుండాలె..దుర్మార్గపు మాటలొద్దు

Uttam: సిగ్గుండాలె..దుర్మార్గపు మాటలొద్దు

తెలంగాణలో అర్హత ఉన్న వారందరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు.

Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Uttam Kumar Reddy: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Minister Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైషన్ కార్డుల గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Uttam Kumar Reddy: కొత్తగా 40 లక్షల రేషన్‌ కార్డులు ఇస్తాం

Uttam Kumar Reddy: కొత్తగా 40 లక్షల రేషన్‌ కార్డులు ఇస్తాం

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 40 లక్షల రేషన్‌ కార్డులు మంజూరు చేయనుందని, దీంతో నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Ration Cards: అర్హులందరికీ..ఇళ్లు, కార్డులు

Ration Cards: అర్హులందరికీ..ఇళ్లు, కార్డులు

‘‘అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తాం. రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారులను చేరేవరకు ఈ పథకం ఉంటుంది.

Uttam Kumar Reddy: పదేళ్లు ద్రోహం చేసి ఇప్పుడు నీతులా?

Uttam Kumar Reddy: పదేళ్లు ద్రోహం చేసి ఇప్పుడు నీతులా?

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించడంలో పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయిందని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

నీటి కేటాయింపులపై విచారణ

నీటి కేటాయింపులపై విచారణ

అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్‌-3 ప్రకారం జారీ చేసిన విచారణ విధి విధానాల ప్రకారం రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపైనే తొలుత వాదనలు వింటామని కృష్ణా ట్రైబ్యునల్‌-2(జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌) స్పష్టం చేసింది.

CM Revanth Reddy: కృష్ణా ట్రైబ్యునల్‌ ఎదుట  గట్టిగా వాదనలు వినిపించాలి

CM Revanth Reddy: కృష్ణా ట్రైబ్యునల్‌ ఎదుట గట్టిగా వాదనలు వినిపించాలి

తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం1956లోని సెక్షన్‌ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలంటూ కృష్ణా ట్రైబ్యునల్‌-2 ఎదుట బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి