Home » Uttam Kumar Reddy Nalamada
ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని, రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నీటిపారుదలశాఖలో ఇంజనీర్లు వెన్నెముకలాంటివారని, శాఖను పటిష్ఠం చేస్తూ విధులు నిర్వర్తించాలని మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి(Minister N. Uttam Kumar Reddy) అన్నారు.
‘‘ప్రస్తుత, భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు సరిపడా నైపుణ్యాలను సాధించడంపైనే యువత ఉపాధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది.
సమ్మక్క-సారక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఛత్తీ్సగఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించాలని, ఇందుకోసం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.
రెండేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.4,605కోట్లకు సవరించగా, మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను 2026 డిసెంబరు చివరినాటికి పూర్తి చేయనున్నట్టు సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
కులగణన సర్వే నివేదిక ఆధారంగా సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల రేషన్కార్డులు జారీచేయడం ద్వారా 31లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్టు ఆయన పేర్కొన్నారు.
Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో వీటి మీద అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..
రైతులను పూజించే ప్రభుత్వం తమదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ఇక నుంచి పంట బీమాతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.
ఐదేళ్ల పాటు రైతులు పండించిన సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని తెలిపారు. జర్నలిస్టులకు తమ మద్దతు ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.