Home » Uppal
ఈ నెల 18, 21, మే 3, 6, 22 తేదీల్లో ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఒకటైన ఉప్పల్ మెట్రో స్టేషన్కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ ఘటన భాగ్యనగరంలో తీవ్ర కలకలం సృష్టించింది.
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. స్టేడియం వద్ద ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
ఉప్పల్ బీరప్పగడ్డ శ్మశాన వాటికలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది.
ఉప్పల్ రింగ్ రోడ్డులో జిల్లాల బస్సులు ఇక ఆగవు. త్వరలో ఇక్కడి నుంచి బస్టాప్ మారనుంది.
హైదరాబాద్ వేదికగా నేడు సన్రైజర్స్తో లఖ్నవూ జట్టు తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ సందర్భంగా ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఇన్చార్జి సీపీ సుధీర్బాబు శుక్రవారం సందర్శించారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకూ ఐసీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై ఉప్పల్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించేవారిని అరెస్టులు, దాడులతో భయపెడుతున్నారని ఆయన విమర్శించారు.