Home » United Kingdom
లండన్లోని ఓ భారతీయ కుటంబం (Indian origin Family) లో దీపావళి వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. పశ్చిమ లండన్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
బ్రిటన్ ప్రధాని రిషీ సునక్(Rishi Sunak) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్(Suella Braverman)ని మంత్రి పదవి నుంచి తప్పించారు.
కొత్త ఇంటికి చేరిన తరువాత వారికి ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు. కానీ ఉన్నట్టుండి వారి ఇంటికి ఓ రశీదు చేరింది. దాన్ని చూసిన ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (Telangana Association of United Kingdom) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి మూడు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
రెండేళ్ళ నుండి చికిత్స తీసుకుంటున్నా ఎప్పుడూ ఎవరికీ అనుమానం రాలేదు.. కానీ చివరికి..
బీఆర్ఎస్ మేనిఫెస్టో దేశ సంక్షేమానికే దిక్సూచి. బీఆర్ఎస్ 1౦౦ సీట్లతో మూడోసారి అధికారంలోకి రాబోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో వార్ వన్ సైడ్ అయిందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ధీమా వ్యక్తం చేశారు.
పరాయి దేశంలో ఉన్నామనే సోయిలేకుండా భారత సంతతి వ్యక్తి (Indian Origin Man) చేసిన పనికి తగిన శాస్తి జరిగింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై భారతీయ వ్యక్తికి బ్రిటన్ కోర్టు (Britain Court) జైలు శిక్ష విధించింది.
అత్యాచారం చేసే ఉద్దేశంతో మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులకు బ్రిటన్ కోర్టు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.
చైనాకి చెందిన ఓ సబ్ మెరైన్(Submarine) ఎల్లో సీ(Yellow Sea)లో చిక్కుకోవడంతో పదుల సంఖ్యలో నావికులు(Sailors) ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూకేకు(UK) చెందిన ఓ రిపోర్ట్ నివేదించింది. వివరాలు..న్యూక్లియర్ సబ్మెరైన్(Nuclear Submarine) లో 55 మంది చైనా నావికులు ప్రయాణిస్తున్నారు.
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి ఖలిస్తానీ సానుభూతిపరులు పెట్రేగిపోతున్నారు. తమ చర్యలతో ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో...