• Home » TTD

TTD

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల కొండపై జోరుగా కడియాల వ్యాపారం

తిరుమల కొండపై జోరుగా కడియాల వ్యాపారం

తిరుమల కొండపై రోజుకో కడియాల తయారీ దుకాణం పుట్టుకొస్తోంది. సాధారణంగా తిరుమలలో గాజులు, టోపీలు, ఇత్తడి పూజా సామగ్రి, ఆటవస్తువులు, విగ్రహాలు, ఇతర రెడీమేడ్‌ వస్తువులను మాత్రమే విక్రయించాలి.

శ్రీవాణి టికెట్లపై అపోహలు వద్దు

శ్రీవాణి టికెట్లపై అపోహలు వద్దు

ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియా వేదికల్లో శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని టీటీడీ బుధవారం..

శుభలేఖ పంపితే...ఇంటికే ‘శ్రీవారి అక్షింతలు’

శుభలేఖ పంపితే...ఇంటికే ‘శ్రీవారి అక్షింతలు’

సాధారణంగా వివాహం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడమో, తిరుమలలోనే శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవడమో చేస్తుంటారు చాలామంది.

ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఈ నెల 18న విడుదల

ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఈ నెల 18న విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 18న విడుదల చేయనుంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిషన్ నివేదికపై కమిటీ

తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిషన్ నివేదికపై కమిటీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కమిటీని నియమించింది.

ఒకట్రెండు నెలల్లో అలిపిరి టౌన్‌షిప్‌కు పునాది

ఒకట్రెండు నెలల్లో అలిపిరి టౌన్‌షిప్‌కు పునాది

అలిపిరిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌కు స్థలం ఎంపిక చేసి.. ఒకట్రెండు నెలల్లో పునాది రాయి వేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం బుధవారం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి