Home » TTD
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీకి రూ.కోటి విరాళంగా అందజేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో బోలేబాబా డైరీ నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ ఇవాళ ఏపీ హైకోర్టులో జరిగింది. ఈ కేసులో తమ క్లైంట్లు నాలుగు నెలలుగా జైల్లోనే ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ..
తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్లో టీటీడీ కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేసింది. అన్నప్రసాదం ట్రస్టుకు రూపాయి నుంచి రూ.99 వేల వరకు భక్తులు సులభంగా విరాళాలు అందజేసేలా టీటీడీ తొలుత ఈ కియోస్క్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
టీటీడీకి ఆదివారం ఓ ఏసీ బస్సు విరాళంగా అందింది. సుమారు రూ.35 లక్షల విలువైన 41 సీటర్ బస్సును అశోక్ లేలాండ్ సంస్థ అందజేసింది.
అన్యమత గుర్తులతో తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగింది. తాజాగా శుక్రవారం రెండు కార్లు తిరుమలకు చేరుకున్నాయి.
TTD Board: టీటీడీపై భూమన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలే అని స్పష్టం చేసింది. భూమన నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా టీటీడీ మీద బురద జల్లడం శోచనీయమంటూ మండిపడింది.
తిరుపతి హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.
తిరుపతి విమానాశ్రయానికి ‘శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషన్ ఎయిర్పోర్టు’ అని పేరు పెట్టాలనే ప్రతిపాదనపై త్వరలో సెంట్రల్ ఏవియేషన్ విభాగానికి లేఖ రాస్తామని తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించి సెప్టెంబరు నెల లక్కీడిప్ కోటాను టీటీడీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
స్కూళ్లు ప్రారంభమైనా తిరుమలలో రద్దీ తగ్గలేదు. వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన శనివారం భక్తులతో నిండిపోయాయి.