Home » TSPSC
వరుస లీకేజీలతో, పరీక్షల వాయిదాలతో అప్రతిష్ఠ పాలైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను పునర్వ్యవస్థీకరిస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి
30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్ ఆటలాడుతుందనేది నిన్న కమీషన్ ఇచ్చిన వివరణే ఒక నిదర్శనం. గ్రూప్ 1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్కట. ఓఎంఆర్ షీట్స్ లెక్కిస్తే మరో
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎ్సపీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ మరోమారు రద్దయింది. మూడోసారి పరీక్ష నిర్వహణ ఎప్పుడు? ప్రిపరేషన్కు సమయం ఉంటుందా? కనీసం కరెంట్ అఫైర్స్లో
టీఎస్పీఎస్సీ గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన ప్రిలిమ్స్కు 2.83 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారి బయోమెట్రిక్ను సేకరించారు. ఈ ఏడాది జూన్లో రెండోసారి 2.33 లక్షల మందే హాజరయ్యారు. 50 వేలు చిన్న సంఖ్య కాదు. ఆ 50 వేల మందికి టీఎస్పీఎస్సీపై విశ్వాసం
టీఎస్పీఎస్సీ(TSPSC) పరీక్ష సమయంలో బయోమెట్రిక్(Biometric) తీసుకోకపోవడంతో గ్రూప్1 రాసి తీవ్రంగా నష్టపోతున్నామని ముగ్గురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్పై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1ను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం ఉందన్నారు.
హైదరాబాద్: గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు రేపటి (బుధవారం)కి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీపై విచారణ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది.
మా కొలువులు మాకే’ అంటూ ఉద్యమించారు! ప్రత్యేక రాష్ట్రం వస్తే పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టారు! ప్రత్యేక రాష్ట్రం వచ్చింది! ఉద్యమ పార్టీయే అధికారం చేపట్టింది! అయినా.. ఒకే ఒక్కసారి దాదాపు వెయ్యి పోస్టులతో గ్రూప్-2 మినహా తొమ్మిదేళ్లపాటు ఇతర
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది. శనివారం ఉదయం ఈ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే...
తెలంగాణలో జూన్ 11 న జరిగిన గ్రూప్ 1 రద్దు చేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జూన్ 11న రెండోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 2,33,248 మంది రాసిన సంగతి తెలిసిందే.