• Home » TS Election 2023

TS Election 2023

Betting: తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్..

Betting: తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్..

తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. ఇప్పటికే రూ. 2,500 కోట్లకుపైగా దాందా సాగినట్లు సమాచారం. గురువారం సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాలు వెలువడే డిసెంబర్ 3వ తేదీ వరకు బెట్టింగ్ దందా రూ. 10వేల కోట్లు దాటిటినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Hyderabad: ఎంఐఎం అభ్యర్థి అత్యుత్సాహం.. ఓటర్‌ స్లిప్‌లపై పార్టీ గుర్తు

Hyderabad: ఎంఐఎం అభ్యర్థి అత్యుత్సాహం.. ఓటర్‌ స్లిప్‌లపై పార్టీ గుర్తు

యాకుత్‌పురా నియోజకవర్గం(Yakutpura Constituency)లో పోలింగ్‌ స్లిప్‌లపై పార్టీ గుర్తు ప్రచురించి ఓటర్లకు పంచడం దుమారాన్ని

TS Election: ఓటర్లు ఈ పొరపాటు చేయకండి!

TS Election: ఓటర్లు ఈ పొరపాటు చేయకండి!

అలాగే.. అంధులైన ఓటర్లకు సహాయకులుగా వెళ్లే వారు ఆ అంధులు ఎవరికి ఓటేశారో ఎవరికీ చెప్పకూడదు.

Fake News: రేవంత్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వార్తను ఖండించిన ఆంధ్రజ్యోతి

Fake News: రేవంత్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వార్తను ఖండించిన ఆంధ్రజ్యోతి

మరికొన్ని గంటల్లో తెలంగాణలో పోలింగ్‌కు రెడీ అవుతున్న తరుణంలో కొందరు తప్పుడు ప్రచారానికి తెరలేపారు. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేందుకు సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని ఫేక్ న్యూస్‌లు సృష్టిస్తున్నారు

Hyderabad: నాంపల్లిలో బోగస్‌ ఓట్లు.. 32 వేలకు పైగా పంపిణీ కాని స్లిప్‌లు

Hyderabad: నాంపల్లిలో బోగస్‌ ఓట్లు.. 32 వేలకు పైగా పంపిణీ కాని స్లిప్‌లు

మజ్లిస్‌ - కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్టు హోరా హోరీగా పోటీ పడుతున్న నాంపల్లి(Nampally) శాసనసభ నియోజకవర్గంలో

Liquor shops: 48 గంటలపాటు మద్యం షాపులు బంద్‌

Liquor shops: 48 గంటలపాటు మద్యం షాపులు బంద్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఉన్న మద్యం షాపులు, బారులు, కల్లు దుఖాణాలను

Hyderabad: ఓటు కోసం దుబాయ్‌ ప్రయాణం వాయిదా..

Hyderabad: ఓటు కోసం దుబాయ్‌ ప్రయాణం వాయిదా..

రాంనగర్‌లోని టీఆర్‌టీ కాలనీకి చెందిన ఓ మహిళ ఓటు వేసేందుకు దుబాయ్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. టీఆర్‌టీ

IPS officers: ఆలోచించి ఓటు వేయండి

IPS officers: ఆలోచించి ఓటు వేయండి

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం వంటి ఓటు హక్కును ప్రజలు వినియోగించుకుని

TS elections: మాకు డబ్బులు ఎప్పుడిస్తారు..?

TS elections: మాకు డబ్బులు ఎప్పుడిస్తారు..?

పోలింగ్‌కు ఒక్కరోజే గడువు ఉండడంతో కేపీహెచ్‌బీ(KPHB) ప్రాంతంలో ఓటుకు నోటు గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Governor: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

Governor: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లంతా పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Governor Tamilisai Soundararajan) కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి