Share News

Governor: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2023-11-29T08:53:54+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లంతా పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Governor Tamilisai Soundararajan) కోరారు.

Governor: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లంతా పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Governor Tamilisai Soundararajan) కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు. ప్రతి ఓటరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని గవర్నర్‌ కోరారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ వర్గాలు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశాయి.

Updated Date - 2023-11-29T08:53:56+05:30 IST