• Home » Trains

Trains

ఒకటినుంచి అందుబాటులోకి ‘రైల్‌వన్‌’ యాప్‌

ఒకటినుంచి అందుబాటులోకి ‘రైల్‌వన్‌’ యాప్‌

ప్రయాణికులకు మరింత సులభమైన, సమగ్రమైన డిజిటల్‌ సేవలు అందించడంలో భాగంగా రైల్వేశాఖ ‘రైల్‌వన్‌’ అనే యాప్‌ను మార్చి 1నుంచి అందుబాటులోకి తెస్తోంది.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

నిజామాబాద్‌- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్‌ (12793 నంబర్‌) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు.

రైల్వేశాఖ కీలక నిర్ణయం..  కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. కుప్పంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు ఆమోదం

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుదలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లేఖ రాశారు..

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

మార్చి 16నుంచి పట్టాలెక్కనున్న తిరుపతి-పూరి సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్‌ ఇంజన్‌, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.

23న కాజీపేట మీదుగా హోలీ స్పెషల్‌ రైలు

23న కాజీపేట మీదుగా హోలీ స్పెషల్‌ రైలు

ఈ నెల 23న కాజీపేట మీదుగా (07005/06) చర్లపల్లి - రక్సోల్‌ల మధ్య హోలీ స్పెషల్‌ అప్‌ అండ్‌ డౌన్‌ రైలును నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్‌-కలబురగి-యశ్వంతపూర్‌ మధ్య సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.

రైలు తలుపునకు వేలాడుతూ ప్రయాణికుడి ప్రమాదకర ప్రయాణం.. వీడియో వైరల్

రైలు తలుపునకు వేలాడుతూ ప్రయాణికుడి ప్రమాదకర ప్రయాణం.. వీడియో వైరల్

ముంబై లోకల్ రైళ్లలో ఎంతో రద్దీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉదయం 8-10 గంటలు, సాయంత్రం 5-8 గంటల మధ్య కిక్కిరిసిన బోగీలలో ప్రయాణం నరకం, నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే.. ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణం ఒక సాహసమే అంటారు. ఓ వ్యక్తి ప్రమాదపు అంచుల్లో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు

వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.

 చెన్నై బీచ్‌ నుంచి చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

చెన్నై బీచ్‌ నుంచి చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి