• Home » Trains

Trains

అనంతపురం మీదుగా ప్రత్యేక రైలు

అనంతపురం మీదుగా ప్రత్యేక రైలు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అనంతపురం మీదుగా యశ్వంతపూర్‌-జల్పైగురి మధ్య రెండు ట్రిప్పుల ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ప్రత్యేక రైళ్ల కొనసాగింపు

ప్రత్యేక రైళ్ల కొనసాగింపు

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

రన్నింగ్ రైల్లో, రెండు బోగీల మధ్యలో.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..

రన్నింగ్ రైల్లో, రెండు బోగీల మధ్యలో.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..

ఓ రైల్వే స్టేషన్‌‌లో ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో ఓ రైలు వచ్చి ఆగింది. కాసేపటి తర్వాత యథావిధిగా రైలు మెల్లిగా బయలుదేరింది. అయితే రైలు బోగీల మధ్యలో కనిపించిన సీన్.. అక్కడున్న వారంతా షాక్ అయ్యేలా చేసింది..

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వేయార్డ్‌ రీమోడలింగ్‌ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ప్రయాణికులతో ఉన్న ఓ రైలు.. స్టేషన్‌లో ఆగింది. లోకల్ రైలు కావడంతో జనాలు రద్దీగా ఉన్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది..

చర్లపల్లి- పాట్నా మధ్య 30 వేసవి ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి- పాట్నా మధ్య 30 వేసవి ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి బిహార్‌లోని పాట్నాకు 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రాకపోకలు

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రాకపోకలు

నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఎంత పెద్ద చాక్లెట్‌ రైలో...

ఎంత పెద్ద చాక్లెట్‌ రైలో...

చాక్లెట్‌తో ప్రత్యేక సందర్భాల్లో రకరకాల ఆకారాలను రూపొందించడం చూస్తుం టాం. క్రిస్మస్‌ ట్రీ, శాంతాక్లాజ్‌, భవం తులు, ప్రసిద్ధ వ్యక్తుల చాక్లెట్‌ శిల్పాలు చూసి ఆశ్చర్యపోతుంటాం.

నేడు 13ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

నేడు 13ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య తిరిగే 13 ఎంఎంటీఎస్‌ రైళ్లను శనివారం రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు.. రైలులో కలకలం

ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు.. రైలులో కలకలం

గుంటూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు చెలరేగాయి. ఎస్7 బోగీ బ్రేకులు పట్టివేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి