Home » Trains
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అనంతపురం మీదుగా యశ్వంతపూర్-జల్పైగురి మధ్య రెండు ట్రిప్పుల ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
ఓ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో ఓ రైలు వచ్చి ఆగింది. కాసేపటి తర్వాత యథావిధిగా రైలు మెల్లిగా బయలుదేరింది. అయితే రైలు బోగీల మధ్యలో కనిపించిన సీన్.. అక్కడున్న వారంతా షాక్ అయ్యేలా చేసింది..
విజయవాడ-దువ్వాడ సెక్షన్లోని రాయనపాడు రైల్వేయార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
ప్రయాణికులతో ఉన్న ఓ రైలు.. స్టేషన్లో ఆగింది. లోకల్ రైలు కావడంతో జనాలు రద్దీగా ఉన్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి బిహార్లోని పాట్నాకు 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చాక్లెట్తో ప్రత్యేక సందర్భాల్లో రకరకాల ఆకారాలను రూపొందించడం చూస్తుం టాం. క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్, భవం తులు, ప్రసిద్ధ వ్యక్తుల చాక్లెట్ శిల్పాలు చూసి ఆశ్చర్యపోతుంటాం.
నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య తిరిగే 13 ఎంఎంటీఎస్ రైళ్లను శనివారం రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
గుంటూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు చెలరేగాయి. ఎస్7 బోగీ బ్రేకులు పట్టివేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.