Home » Trains
తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్కు బయల్దేరే రైలు, తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... మరమ్మతు పనుల కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి వెళ్లే అన్ రిజర్వ్డ్ రైళ్ల సేవలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.
దేశంలో దీపావళి, ఛట్ పూజ పండుగల సీజన్ సమీపిస్తోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణీకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ గుడ్ న్యూస్ తెలిపింది.
మిర్యాలగూడలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం నిలిచిపోయింది. ఇంజిన్లో సాంకేతిక లోపంతో గంటకు పైగా ఆగిపోయింది ఫలక్నుమా.
సాధారణంగానే రైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక పండుగ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనరల్ కంపార్ట్మెంట్లో అడుగు తీసి, అడుగు పెట్టలేని విధంగా ఉంటుంది. అయినా చాలా మంది విధి లేక ఎంత కష్టమైనా అందులోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో..
ముజఫర్పూర్-హైదరాబాద్ (చర్లపల్లి) మార్గంలో కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను రైల్వేశాఖ ప్రవేశ పెట్టింది. ఆరంభ స్పెషల్(05253)ను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు.
సికింద్రాబాద్-త్రివేండ్రం మధ్య నడుస్తున్న శబరి ఎక్స్ప్రెస్ మంగళవారం నుంచి సూపర్ ఫాస్ట్ రైలుగా మారనుంది. ప్రస్తుతం 17229/30 నంబర్లతో నడుస్తున్న శబరి ఎక్స్ప్రెస్ ఇకనుంచి 20629/30 నంబర్లతో పరుగులు పెట్టనుంది.
రన్నింగ్ రైల్లో తమాషా సంఘటన చోటు చేసుకుంది. బోగీలోని ప్రయాణికులు బాత్రూం వెళ్లాలని చూడగా.. డోరు లాక్ చేసింది ఉంది. దీంతో కొద్ది సేపు ఎదరు చూశారు. అయినా డోరు తెరుచుకోలేదు. దీంతో మరింత సమయం వేచి చూశారు. అయితే ఎంత సేపు ఎదురుచూసినా ఆ డోరు మాత్రం తెరుచుకోలేదు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
రన్నింగ్ రైల్లో ఓ దొంగ ఎవరిదో ఫోన్ లాక్కుని కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితుడు అలెర్ట్ కావడంతో చివరకు ప్రయాణికులంతా కలిసి.. రైలు ఆపి దొంగ కోసం కిందకు దూకేశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఆయుధపూజ, దీపావళిని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06151 చెన్నై సెంట్రల్-కన్నియాకుమారి వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 22,29, అక్టోబరు 6,13,20 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 11.50కు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.
ఓ రైలు స్టేషన్లోకి వచ్చి ఆగుతుంది. దీంతో ప్రయాణికులు మొత్తం రైలు ఎక్కేందుకు పరుగులు పెడతారు. రైల్లో చాలా బోగీలు ఉన్నా కూడా.. ప్రయాణికులంతా జనరల్ బోగీ ఎక్కేందుకు పోటీపడుతున్నారు. దీంతో..