• Home » Train Accident

Train Accident

TG News: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... పలు రైళ్లు నిలిపివేత !

TG News: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... పలు రైళ్లు నిలిపివేత !

జిల్లాలోని విష్ణుపురం దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాలు తప్పడంతో గుంటూరు - సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Visakhapatnam: విశాఖపట్నం - అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‍కు తప్పిన పెను ప్రమాదం

Visakhapatnam: విశాఖపట్నం - అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‍కు తప్పిన పెను ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-అమృత్‌సర్‌ హీరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కారు ఢీ కొట్టింది. రైల్వే క్రాసింగ్ గేటు మూసి ఉన్న సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు రైలును ఢీ కొట్టింది.

Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

టిక్కెట్టు లేని ప్రయాణం నేరం. అది బస్సు ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు.

Train Accident: అర్ధరాత్రి దారుణం.. పట్టాలు తప్పిన 4 రైలు కోచ్‌లు..

Train Accident: అర్ధరాత్రి దారుణం.. పట్టాలు తప్పిన 4 రైలు కోచ్‌లు..

రాజస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ ట్రైన్ నుంచి 4 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌లోని మదార్ రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు ఇంజిన్‌తో సహా నాలుగు కోచ్‌లు అర్ధరాత్రి 1 గంటలకు పట్టాలు తప్పాయి.

Breaking: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం..

Breaking: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం..

Train Accident In Andhra: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఓ పక్కకు.. మరోవైపు రైలు ఇంజన్ సైతం ఒరిగిపోయాయి...

Train Accident: ఢిల్లీలో రైలు ప్రమాదం.. బోల్తా కొట్టిన 10 బోగీలు.. ఒకరు మృతి

Train Accident: ఢిల్లీలో రైలు ప్రమాదం.. బోల్తా కొట్టిన 10 బోగీలు.. ఒకరు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జకీరా ఫ్లైఓవర్ సమీపంలో గూడ్సు రైలుకి చెందిన 8 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ఆయన్ను రఫీక్(70)గా గుర్తించారు.

Viral Video: రైలు డోరు వద్ద కూర్చున్న యువతి.. అంతా ఆపాల్సింది పోయి.. చివరకు ఇలా చేశారేంటీ..

Viral Video: రైలు డోరు వద్ద కూర్చున్న యువతి.. అంతా ఆపాల్సింది పోయి.. చివరకు ఇలా చేశారేంటీ..

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఆకతాయిలు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడం చూస్తూ ఉంటాం. ఇంకొందరు రీల్స్ కోసం ప్రాణాంతక విన్యాసాలు చేయడం కూడా చూశాం. అయితే...

Viral Video: రన్నింగ్ ట్రైన్‌పై యువకుడి ఓవరాక్షన్.. స్టంట్ చేస్తుండగా..

Viral Video: రన్నింగ్ ట్రైన్‌పై యువకుడి ఓవరాక్షన్.. స్టంట్ చేస్తుండగా..

రైలు ప్రయాణాల్లో కొందరు ఆకతాయిలు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ప్రమాదమని తెలిసి కూడా వీడియోల్లో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రాణాంతక విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో

Mumbai: డ్యూటీలో ఉన్న రైల్వే సిబ్బందిపైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురి దుర్మరణం

Mumbai: డ్యూటీలో ఉన్న రైల్వే సిబ్బందిపైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురి దుర్మరణం

దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్‌‌పై పనులు జరుగుతున్న సమయంలో స్థానిక రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఇటు అధికారులను, అటు రైల్వే సిబ్బందిని తీవ్రంగా కుదిపేసింది.

Viral Video: వామ్మో! రైలు సమీపానికి రాగానే.. వృద్ధురాలు ఎంత పని చేసింది.. వీడియో చూసి నెటిజన్లు ఏమంటున్నారంటే..

Viral Video: వామ్మో! రైలు సమీపానికి రాగానే.. వృద్ధురాలు ఎంత పని చేసింది.. వీడియో చూసి నెటిజన్లు ఏమంటున్నారంటే..

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. కదులుతున్న రైలు నుంచి ఎక్కి, దిగే క్రమంలో కొందరు, రైలు పట్టాలు దాటుతూ మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తూనే ఉంటాం. ఇందులో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి