Home » Train accident
ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్..
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో జూన్లో జరిగిన కాంచన్గంగా ఎక్స్ప్రెస్(Kanchanjunga Express) రైలు ప్రమాద ఘటనపై అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గూడ్స్ రైలులో ఉన్న డ్రైవర్ సిగ్నల్ను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
మరో రైలు ప్రమాదం..! కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన మరువకముందే.. విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ఉదంతం కళ్లముందు కదలాడుతుండగానే.. ఇంకో ఉదంతం! పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఒకే ట్రాక్పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి.
పశ్చిమ బెంగాల్లో కాంచన్ జంఘా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద దుర్ఘటన న్యూజల్పాయిగూరి వద్ద చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో పలు రైల్వే సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ సోమవారం ప్రకటించింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని భావించిన తన ఆకాంక్షలకు పేదరికం అడ్డొచ్చిందని.. విదేశాల్లో శిక్షణ, ఉపాధి కోసం అవసరమైన డబ్బును సమకూర్చుకోలేకపోయానన్న ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తాజ్ ఎక్స్ప్రెస్(Taj Express) ప్యాసింజర్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన తుగ్లకాబాద్-ఓక్లా మధ్య జరిగింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఢిల్లీ ఉత్తర రైల్వే అధికారులు వెల్లడించారు. 12280 నంబరు గల తాజ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైనట్లు వారు తెలిపారు.
విజయగనరం రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. మంగళవారం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న భువనేశ్వరి.. క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
విజయనగరం రైలు ప్రమాదం నుంచి విశాఖ రాయగడ రైల్వే గార్డు డిల్లీశ్వర్ సురక్షితంగా బయటపడ్డారు.
జిల్లాలోని జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు.