• Home » Train Accident

Train Accident

Bihar Train Accident: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు దుర్మరణం

Bihar Train Accident: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు దుర్మరణం

పట్టాలు దాటుతున్న యువకులను హైస్పీడు రైలు ఢీకొట్టినట్టు స్థానికుల సమాచారం. రైల్వే క్రాసింగ్ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? రైలు వేగంగా వస్తున్న విషయం తెలిసినా పట్టాలు దాటేందుకు యువకులు ప్రయత్నించడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Train Accident Video: రైలు ఎక్కుతూ ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు.. తీరా చూస్తే షాకింగ్ సీన్..

Train Accident Video: రైలు ఎక్కుతూ ప్లాట్‌ఫామ్ మధ్యలో పడిపోయాడు.. తీరా చూస్తే షాకింగ్ సీన్..

ఓ రైలు ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరుతోంది. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో గిటార్ పట్టుకుని పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అప్పటికే రైలు ముందుకు కదులుతోంది. అయినా ఆ వ్యక్తి ఎలాగైనా ఆ రైలును ఎక్కాలనే ఉద్దేశంతో పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే..

Train Accident Video: రైలు ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండమనేది ఇందుకే.. ఇతడికేమైందో చూస్తే..

Train Accident Video: రైలు ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండమనేది ఇందుకే.. ఇతడికేమైందో చూస్తే..

రైల్వే స్టేషన్లు, రన్నింగ్ రైళ్లలో కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంటుంది. త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు..

Train Accident Video: రైల్వే ట్రాక్స్‌పై జెండాతో రీల్స్ చేశాడు.. చివరకు చూస్తుండగానే..

Train Accident Video: రైల్వే ట్రాక్స్‌పై జెండాతో రీల్స్ చేశాడు.. చివరకు చూస్తుండగానే..

మౌలానా అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి రైల్వే ట్రాక్స్‌ పైకి వెళ్లాడు. మౌలానా తన చేతిలో జెండా పట్టుకుని రైల్వే ట్రాక్స్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. దూరంగా ఉన్న అతడి స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Vande Bharat Train: నెల్లూరులో వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒకరు మృతి

Vande Bharat Train: నెల్లూరులో వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒకరు మృతి

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది.

Train Accident: మొబైల్ దొంగతనం ఎంత పని చేసింది.. పాపం రెండు కాళ్లు..

Train Accident: మొబైల్ దొంగతనం ఎంత పని చేసింది.. పాపం రెండు కాళ్లు..

Train Accident: రైలు షాహద్, అంబివ్లీ స్టేషన్ల మధ్యలో వెళుతోంది. ఆ సమయంలో ఓ దొంగ డోరు దగ్గర కూర్చున్న గౌరవ్ చేతిలో మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు.

Train Accident: మాసాయిపేట రైలు దుర్ఘటనపై నాలుగో తరగతిలో పాఠ్యాంశం

Train Accident: మాసాయిపేట రైలు దుర్ఘటనపై నాలుగో తరగతిలో పాఠ్యాంశం

నాలుగో తరగతి పాఠ్యాంశంలో మాసాయిపేట మానని గాయాన్ని చేర్చారు ఉపాధ్యాయులు. 11 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రుచిత అనే చిన్నారి చేసిన సాహసాన్నీ ఈ పాఠ్యాంశంతో గుర్తు చేశారు.

Train Accident: పట్టాలు తప్పి అడవుల్లోకి దూసుకెళ్లిన ట్రైన్.. ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

Train Accident: పట్టాలు తప్పి అడవుల్లోకి దూసుకెళ్లిన ట్రైన్.. ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

దాదాపు 100 మందికిపైగా ప్రయాణిస్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు పల్టీ కొట్టి స్థానిక అడవుల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు.

Train Accident: పట్టాలు తప్పి అగ్గి రేగి.. 18 డీజిల్‌ ట్యాంకర్లు దగ్ధం

Train Accident: పట్టాలు తప్పి అగ్గి రేగి.. 18 డీజిల్‌ ట్యాంకర్లు దగ్ధం

డీజిల్‌ ట్యాంకర్ల లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పటంతో ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొని నిప్పంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది...

Dharmavaram: సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

Dharmavaram: సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌కు (నంబర్‌ 12769) బ్రేక్‌ బైండింగ్‌ కావడంతో మంట లు చేలరేగాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ చైన్‌ లాగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి