Home » Tollywood
జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా ప్రేక్షకులను అలరించిన వెండితెర హిట్ పెయిర్ నిజ జీవితంలోనూ ఒక్కటవ్వనున్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్గా మారిన రష్మికమందన వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
సాహితీ ఇన్ఫ్రా, ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట కొనుగోలుదారుల నుంచి రూ.248.27కోట్ల మేర వసూలు చేసి నిర్మాణాలు చేపట్టకుండా మోసానికి పాల్పడిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి నటుడు జగపతి బాబును ఈడీ విచారించింది.
అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని సిని కార్మికులను కోరారు. సినీ పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దని సూచించారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
'నేను మీ బ్రహ్మానందం' అనే పుస్తకాన్ని ఆంగ్లం, హిందీ భాషల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. బ్రహ్మనందం ఆత్మకథ పుస్తకం ఇప్పటికే ఆరు భాషల్లో ప్రచురణలో ఉంది.
టాలీవుడ్ సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.
అల్లు వారింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందారు.