Home » Tollywood
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు (Chandra Mohan Funerals) ఇవాళ జరుగుతున్నాయి.
Chandra Mohan Passed Away : సీనియర్ నటుడు చంద్ర మోహన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అక్రమ అరెస్టును సినీ నటుడు మురళీమోహన్ (Film actor Murali Mohan) ఖండించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. అరెస్ట్ అక్రమమని పార్టీలకు అతీతంగా నేతలు చెబుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు రవిబాబు కూడా చంద్రబాబు అరెస్ట్పై స్పందించారు.
టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించిందని దేశమంతా చర్చించుకుంటున్నారు. దేశం సంగతి అటుంచితే.. తెలుగు వారి ఖ్యాతిని చాటిన పార్టీ అధినేత కష్టాల్లో ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు స్పందిస్తే అభిమానులకు ఉండే స్థైర్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ప్రముఖ వ్యక్తుల్లో కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్, నట్టి కుమార్ లాంటి వాళ్లే స్పందించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు (Sr NTR) పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని (NTR Silver Coin) కేంద్రప్రభుత్వం ముద్రించిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ గౌరవార్థం.. శత జయంతిని పురస్కరించుకుని మోదీ సర్కార్ (Modi Govt) ఈ నాణేన్ని ముద్రించింది..
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ మరియు భారతీయ కమ్యూనిటీలోని వ్యాపార ప్రముఖులలో ఒకరైన శ్రీ అట్లూరి.. ఇటీవల బెంగళూరులో జరిగిన ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ (ISF) 2023లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో (69th National Film Awards) ఉత్తమ నటుడి (Best Actor)గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 115 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇంకో నాలుగుస్థానాలకు పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో పెండింగ్లో పెట్టేసింది. ఇక కాంగ్రెస్ (Congress) కూడా బీఆర్ఎస్కు ధీటుగా..
నేషనల్ అవార్డులు గెలుచుకున్న సినిమా టీమ్లను ఏపీ సీఎం జగన్ అభినందించడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. గతంలో ఆయా సినిమాల టిక్కెట్ రేట్ల విషయంలో ఇబ్బందులు పెట్టి ఇప్పుడు అభినందించడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.