• Home » Tirumala

Tirumala

Tirumala: శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

Tirumala: శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.గోపాలకృష్ణారావు మరియు జస్టిస్‌ జి.రామకృష్ణ ప్రసాద్‌ ఆదివారం దర్శించుకున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి దర్శనంలో పాల్గొని ఆశీర్వచనం పొందారు

Tirumala: తిరుమలకా తర్వాత వెళ్దాం

Tirumala: తిరుమలకా తర్వాత వెళ్దాం

యుద్ధ ఉద్రిక్తతల భయంతో తిరుమలకు భక్తుల రాక సాధారణ స్థాయిలోనే ఉంది. వేసవి సెలవుల్లో కూడా క్యూకాంప్లెక్స్‌లు ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది

Operation Garuda: తిరుమలలో ఆపరేషన్‌ గరుడ

Operation Garuda: తిరుమలలో ఆపరేషన్‌ గరుడ

తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఆక్టోపస్ బలగాలు ఉగ్రవాద దాడులకు సమాధానంగా మాక్‌డ్రిల్ నిర్వహించాయి. భక్తుల రక్షణ కోసం ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇచ్చారు.

Gangamma: గంగమ్మకు వెంకన్న సారె

Gangamma: గంగమ్మకు వెంకన్న సారె

గంగ జాతరను పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా ప్రసిద్ధికెక్కిన తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ ఆనవాయితీగా అందజేసే మేల్‌చాట్‌, పసుపు, కుంకుమ (సారె) శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకుంది.

Tirumala: తిరుమలలో ‘ఆపరేషన్‌ గరుడ’

Tirumala: తిరుమలలో ‘ఆపరేషన్‌ గరుడ’

పాకిస్థాన్‌ సరిహద్దులో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్‌ బలగాలు శనివారం మాక్‌డ్రిల్‌ నిర్వహించాయి. సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో గంటన్నర పాటు ఈ ప్రక్రియ చేపట్టాయి.

TTD: కల్తీ నెయ్యి కేసులో 12 మందిపై సిట్‌ చార్జిషీటు

TTD: కల్తీ నెయ్యి కేసులో 12 మందిపై సిట్‌ చార్జిషీటు

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో 12మందిపై తొలి చార్జిషీటును సిట్‌ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. మరో పది రోజుల్లో రెండో చార్జిషీటు కూడా దాఖలయ్యే అవకాశం ఉంది

Tirumala: శ్రీవారి సేవలో జస్టిస్‌ లక్ష్మణరావు

Tirumala: శ్రీవారి సేవలో జస్టిస్‌ లక్ష్మణరావు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై. లక్ష్మణరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితుల ఆశీర్వచనంతో లడ్డూ ప్రసాదాలు స్వీకరించారు

TTD: టీటీడీకి అలిపిరిలో 35 ఎకరాలు

TTD: టీటీడీకి అలిపిరిలో 35 ఎకరాలు

అలిపిరిలోని 35 ఎకరాల భూమిని టీటీడీ ఏపీ టూరిజం అథారిటీకి కేటాయించగా, పేరూరు గ్రామంలోని 10.32 ఎకరాలు సహా మొత్తం 35 ఎకరాలను టీటీడీకి బదలాయించాలని బోర్డు నిర్ణయించింది. ఈ భూకదలికకు సంబంధించి ప్రభుత్వాన్ని వేగంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాయనుంది

Tirumala: కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..

Tirumala: కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను ఉచితంగా నడపనున్నారు. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్‌ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం.

Yoga Performance: శ్రీవారి ఆలయం ముందు కాకినాడ బాలిక యోగాసనాలు

Yoga Performance: శ్రీవారి ఆలయం ముందు కాకినాడ బాలిక యోగాసనాలు

తిరుమల శ్రీవారి ఆలయం ముందు కాకినాడ బాలిక రేఖాడి చైత్ర 15 నిమిషాల పాటు యోగాసనాలు వేయగా భక్తులు ఆశ్చర్యపోయారు.యోగాలో జాతీయ స్థాయిలో మెడల్ సాధించాలన్న లక్ష్యంతో ఆమె సాధన కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి