• Home » TG News

TG News

బ్రాహ్మణుల సంక్షేమానికి సర్కారు కృషి

బ్రాహ్మణుల సంక్షేమానికి సర్కారు కృషి

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌....

సీబీఎస్ఈ పదో తరగతిలో నారాయణ విద్యార్థినికి 494 మార్కులు

సీబీఎస్ఈ పదో తరగతిలో నారాయణ విద్యార్థినికి 494 మార్కులు

సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని నారాయణ స్కూల్స్‌ తెలిపింది...

ఇంటర్‌ కొత్త పాఠ్య పుస్తకాలపై అనిశ్చితి!

ఇంటర్‌ కొత్త పాఠ్య పుస్తకాలపై అనిశ్చితి!

ఇంటర్మీయట్‌ కొత్త విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభంకానున్న నేపథ్యంలో కొత్త పుస్తకాలు, ఇతర అంశాల పరంగా నిర్ణయాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం విద్యార్థులు....

ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌

ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌

ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విద్యా విధానం, పరీక్షల్లో మార్పులకు సంబంధించి గతంలో ఇంటర్‌ బోర్డు చేసిన ప్రతిపాదనలకు గురువారం ఆమోదం తెలిపింది.

3 వాహనాలతోనే సీఎం రేవంత్‌ కాన్వాయ్‌!

3 వాహనాలతోనే సీఎం రేవంత్‌ కాన్వాయ్‌!

పొదుపు చర్యల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో వాహనాలు తగ్గాయి. సీఎం ఆదేశాల మేరకు వాహనాల కుదింపుపై భద్రతా విభాగం అధికారులు చర్యలు చేపట్టారు.

నీట్‌ రద్దు.. నోట్ల రద్దు లాంటిదే!

నీట్‌ రద్దు.. నోట్ల రద్దు లాంటిదే!

నీట్‌-యూజీ 2026 పరీక్ష రద్దు నిర్ణయం దేశ ప్రజలను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు లాంటిదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

హ్యామ్‌ రోడ్ల విధివిధానాల్లో మార్పులు!

హ్యామ్‌ రోడ్ల విధివిధానాల్లో మార్పులు!

రాష్ట్రంలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో చేపట్టబోయే రోడ్ల పనుల వ్యవహారం కొలిక్కి రావడంలేదు. 34 ప్యాకేజీల్లో 6,092 కిలోమీటర్ల రోడ్లను రూ.13,006కోట్లతో హ్యామ్‌ విధానంలో..

మధుమేహులకు బైపాస్‌‌లో బహుళ ధమనుల వాడకమే సురక్షితం

మధుమేహులకు బైపాస్‌‌లో బహుళ ధమనుల వాడకమే సురక్షితం

మధుమేహంతో పాటు గుండె వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కరోనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ (సీఏ-బీజీ) శస్త్రచికిత్సలో ఒక ధమని...

రచయిత్రి శారదా అశోకవర్ధన్‌ కన్నుమూత

రచయిత్రి శారదా అశోకవర్ధన్‌ కన్నుమూత

తొలితరం తెలుగు సినీ గీత రచయిత్రి, జవహార్‌ బాలభవన్‌ మాజీ డైరెక్టర్‌ శారదా అశోక వర్ధన్‌ (88) కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె...

పూర్తి స్థాయిలో స్థిరచార్జీలు పెంచాలి

పూర్తి స్థాయిలో స్థిరచార్జీలు పెంచాలి

విద్యుత్‌ను వినియోగించినా, వినియోగించకపోయినా వినియోగదారుల నుంచి పూర్తిస్థాయిలో డిమాండ్‌ చార్జీలు (స్థిర చార్జీలు) వసూలు చేయాలని కేంద్ర విద్యుత్‌ సంస్థ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి