• Home » TG News

TG News

ఆధునిక భారత నిర్మాణంలో పీవీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్‌రెడ్డి

ఆధునిక భారత నిర్మాణంలో పీవీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్‌రెడ్డి

భారత మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి నేడు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పీవీకి ఘనంగా నివాళులర్పించారు.

హనుమకొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

హనుమకొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

హనుమకొండలోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు ముందుగా డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది.

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం

భాగ్యనగరంలోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జీడిమెట్ల విలేజ్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టింది.

ఇల్లు మారితే ఓటు పోతుందా?

ఇల్లు మారితే ఓటు పోతుందా?

బతుకుదెరువు కోసం పట్టణాలు, నగరాలకు వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న ప్రజలకు ఇప్పుడు సర్‌ భయం పట్టుకుంది. ముఖ్యంగా గతంలో ఒక ఇంట్లో అద్దెకు ఉండి అక్కడే ఓటు పొందినవారు..

ఎస్‌బీఐ రాజీ

ఎస్‌బీఐ రాజీ

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఐదెకరాల భూమి అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) మధ్య రేగిన వివాదం సద్దుమణిగింది.

ఇక దూకుడే

ఇక దూకుడే

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గేరు మార్చి.. స్పీడు పెంచబోతోంది. పాలనను టాప్‌గేర్‌లో పెట్టబోతోంది. ప్రతిపక్షాల విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా వ్యూహరచన చేస్తోంది.

హ్యామ్‌ రోడ్లకు నేడే శ్రీకారం

హ్యామ్‌ రోడ్లకు నేడే శ్రీకారం

రాష్ట్రంలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో చేపట్టబోయే రోడ్ల పనులకు ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలంలో హ్యామ్‌ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో....

శంషాబాద్ సమీపంలో చిరుత సంచారం వార్తలు నిరాధారం: అధికారులు

శంషాబాద్ సమీపంలో చిరుత సంచారం వార్తలు నిరాధారం: అధికారులు

హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందనే ప్రచారంపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. ఆ పరిసర ప్రాంతాల్లో చిరుత ఉనికిని సూచించే ఎలాంటి ఆనవాళ్లూ లేవని నిర్ధారించారు.

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి గుట్ట మరింత పర్యాటక శోభను సంతరించుకోనుంది.

హైదరాబాద్‌లో హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం

హైదరాబాద్‌లో హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం

హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో హైడ్రా అధికారులు శనివారం భారీ కూల్చివేతలు చేపట్టారు. హస్మత్‌పేట్ ప్రాంతంలోని సర్వే నంబర్-1 చత్రిగడ్డ వద్ద అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు రంగంలోకి దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి