Home » TG News
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్....
సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని నారాయణ స్కూల్స్ తెలిపింది...
ఇంటర్మీయట్ కొత్త విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభంకానున్న నేపథ్యంలో కొత్త పుస్తకాలు, ఇతర అంశాల పరంగా నిర్ణయాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం విద్యార్థులు....
ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విద్యా విధానం, పరీక్షల్లో మార్పులకు సంబంధించి గతంలో ఇంటర్ బోర్డు చేసిన ప్రతిపాదనలకు గురువారం ఆమోదం తెలిపింది.
పొదుపు చర్యల్లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్లో వాహనాలు తగ్గాయి. సీఎం ఆదేశాల మేరకు వాహనాల కుదింపుపై భద్రతా విభాగం అధికారులు చర్యలు చేపట్టారు.
నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు నిర్ణయం దేశ ప్రజలను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు లాంటిదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో చేపట్టబోయే రోడ్ల పనుల వ్యవహారం కొలిక్కి రావడంలేదు. 34 ప్యాకేజీల్లో 6,092 కిలోమీటర్ల రోడ్లను రూ.13,006కోట్లతో హ్యామ్ విధానంలో..
మధుమేహంతో పాటు గుండె వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (సీఏ-బీజీ) శస్త్రచికిత్సలో ఒక ధమని...
తొలితరం తెలుగు సినీ గీత రచయిత్రి, జవహార్ బాలభవన్ మాజీ డైరెక్టర్ శారదా అశోక వర్ధన్ (88) కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె...
విద్యుత్ను వినియోగించినా, వినియోగించకపోయినా వినియోగదారుల నుంచి పూర్తిస్థాయిలో డిమాండ్ చార్జీలు (స్థిర చార్జీలు) వసూలు చేయాలని కేంద్ర విద్యుత్ సంస్థ...