Home » terror attack
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన కాల్పుల ఘటనపై ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front) యూటర్న్ తీసుకుంది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో
Pahalgam Attack Pakistan Link Evidence: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో కచ్చితంగా పాకిస్థాన్ ప్రమేయముందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రపంచ దేశాల ముందుంచింది.
జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అమాయకులైన పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
UNSC Condemns Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ దారుణ మారణకాండకు ప్రేరేపించిన వారిని, చేసినవారిని చట్టం ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చింది.
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యంగా నిలబడాలని రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. పహల్గాం దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు శ్రీనగర్ వెళ్లిన ఆయన, లెఫ్టినెంట్ గవర్నర్ మరియు మాజీ సీఎంతో భేటీ అయ్యారు
భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాక్కు నీటి పంపకాన్ని నిలిపివేయనున్నది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్కు భారత్ కఠినంగా స్పందించింది
ఉగ్రవాదులకు శిక్షణ, నిధులు అందించామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ అంగీకరించారు. పశ్చిమ దేశాల కోసం ఈ చర్యలు చేశామని, ఇప్పుడు దాని ఫలితాలు అనుభవిస్తున్నామని తెలిపారు
పాక్కు గుణపాఠం ఖాయమని మాజీ డీజీపీ రాజేంద్రకుమార్ తెలిపారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం పాక్కు భవిష్యత్తులో భారీ నష్టాలను తెస్తుందనీ, ఉగ్రవాద మద్దతుతో బ్లాక్లిస్ట్ చేయాలని సూచించారు
ఎల్వోసీ వెంబడి పాక్ కాల్పులకు భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. పీవోకేలో హమాస్ నేతలు జైషే మహ్మద్ ఉగ్రవాదులతో భేటీ అయినట్లు సమాచారం, పహల్గాం దాడిలో హమాస్ ముద్ర ఉండొచ్చని ఇజ్రాయెల్ రాయబారి అన్నారు
దేశ భద్రత నేపథ్యంలో పాకిస్థానీయులను వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని ఆదేశించారు. హైదరాబాద్లోని 208 మంది పాకిస్థానీయులు ఈ నెలాఖరు వరకు దేశం విడిచి వెళ్లాలని డీజీపీ స్పష్టం చేశార