• Home » Telangana Politics

Telangana Politics

Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫోకస్.. నయా స్కెచ్‌ రెడీ..

Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫోకస్.. నయా స్కెచ్‌ రెడీ..

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరువాత.. మరో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ. ఏడాది కాలంగా ఈ పార్టీ చేసిన ప్రజా పోరాటాలు చాలా తక్కువే అని చెప్పాలి. గత ఎన్నికల సమయంలో అధికారం కోసం గట్టి పోరాటమే చేసిన బీజేపీ..

BRS: కేటీఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు.. ఎందుకంటే

BRS: కేటీఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు.. ఎందుకంటే

గ్రూప్ 1 పరీక్షలు(Group 1 Exams) సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్(BRS) నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

KTR: మా నినాదం గుర్తుందా.. ఎక్స్‏లో ఆసక్తికర పోస్ట్ చేసిన కేటీఆర్

KTR: మా నినాదం గుర్తుందా.. ఎక్స్‏లో ఆసక్తికర పోస్ట్ చేసిన కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన నినాదం గుర్తుందా అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు రాదని తామన్నామని, ఇప్పుడు అదే అక్షర సత్యం అయిందని విమర్శించారు.

Congress: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలేవి.. బీజేపీకి టీపీసీసీ అధ్యక్షుడి సూటి ప్రశ్న

Congress: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలేవి.. బీజేపీకి టీపీసీసీ అధ్యక్షుడి సూటి ప్రశ్న

కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కార్ తాము అధికారంలోకి రాగానే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) విమర్శించారు.

Prashanth Kini: రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు

Prashanth Kini: రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు

రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు.

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద రాడార్ కేంద్రానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.

RK Comment: మూసీ ప్రాజెక్టుతో కొత్త తలనొప్పి తెచ్చుకుంటున్న కాంగ్రెస్: వేమూరి రాధాకృష్ణ

RK Comment: మూసీ ప్రాజెక్టుతో కొత్త తలనొప్పి తెచ్చుకుంటున్న కాంగ్రెస్: వేమూరి రాధాకృష్ణ

మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు.

KTR: మూసీ సుందరీకరణ పేరుతో భారీ మోసం.. అంచనాలెందుకు పెంచారని కేటీఆర్ సూటిప్రశ్న

KTR: మూసీ సుందరీకరణ పేరుతో భారీ మోసం.. అంచనాలెందుకు పెంచారని కేటీఆర్ సూటిప్రశ్న

మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘరానా మోసానికి దిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) ఆరోపించారు.

CM Revanth Reddy: రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా.. కాళేశ్వరం కూలిపోయింది: సీఎం రేవంత్

CM Revanth Reddy: రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా.. కాళేశ్వరం కూలిపోయింది: సీఎం రేవంత్

బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. అది కళ్ల ముందే కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జలసౌధలో ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం, దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గురువారం పాల్గొన్నారు.

KTR: ఏపీలో ఏం జరిగిందో చూశారుగా.. అధికారులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

KTR: ఏపీలో ఏం జరిగిందో చూశారుగా.. అధికారులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) పేర్కొన్నారు. అలా చేసిన వారికి ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతుందో చూస్తున్నారుగా అని అధికారులను హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి