Home » Telangana High Court
Senior Lawyer: తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించారు. కేసు వాదిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు లాయర్ వేణుగోపాల్ రావు.
Telangana Highcourt: వివేకా హత్య కేసులో హైకోర్టును ఆశ్రయించారు అవినాశ్ రెడ్డి. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్ వేశారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరికి షరతులతో కూడి బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పాస్పోర్టులను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
TG Highcourt: స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల పెంపు, స్పెషల్ షోలపై దాఖలపై పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.
Telangana: మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి ఇవ్వలేదని.. ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్న విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది.
Telangana: విచారణకు మాత్రమే హైకోర్టు అనుమతించిందని.. కేటీఆర్ తప్పు చేసినట్లు చెప్పలేదని హరీష్రావు అన్నారు. కానీ కొంతమంది కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ, ఈడీ విచారణకు కేటీఆర్ సహకరిస్తారని తెలిపారు. ఈనెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు.
Telangana: కేటీఆర్ పిటిషన్కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అలాగే కేటీఆర్పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని నేతలు చెప్పుకొచ్చారు.
Telangana: మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.
Telangana: కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఏసీబీ అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే గ్రీన్కో తో పాటు అనుబంధ మూడు కంపెనీలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Telangana: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే అంతకు ముందు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది. ఏసీబీ కేసులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.