Home » Technology news
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' మరో కొత్త ఫీచర్ను తీసుకు వచ్చింది. వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే కొత్త ఫీచర్ను పరిచయం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్ యాప్ 'వాట్సాప్'. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ 'వాట్సాప్ ప్లస్' పేరుతో పెయిడ్ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారత్ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఓ క్రూయిజ్ మిసైల్ను డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే ఈ క్షిపణి.. భారత వ్యూహాత్మక దాడి సామర్థ్యాలకు మరింత బలం చేకూర్చనుంది.
బుధవారం దేశంలోని పలుచోట్ల గూగుల్ క్లౌడ్ వినియోగదారులు నెట్వర్క్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని ఒక థర్డ్ పార్టీ డేటా సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించడంతో గూగుల్ క్లౌడ్ సేవలపై ప్రభావం పడింది.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వార్షిక డెవలపర్స్ సదస్సు డబ్ల్యూడబ్ల్యూడీసీ-2026 (WWDC 2026)లో ఐఓఎస్ 27 (iOS 27)ను అధికారికంగా ప్రకటించింది.
ఆభరణాలు కేవలం ఆకట్టుకునేలా ఉంటే సరిపోదు... వాటిలో టెక్నాలజీ మిళితమై ఉండాలి. ఈతరం కోరుకుంటున్న ‘డిజిటల్’ జువెలరీ ఇది.
మొబైల్ వాడే అందరికీ స్పామ్ కాల్స్ చాలా చికాకు కలిగిస్తుంటాయి. వేర్వేరు నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్లు వస్తూ ఉంటాయి. పర్సనల్ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డ్ కావాలా..? ఇన్యూరెన్స్ తీసుకుంటారా..? అంటూ రోజూ కాల్స్ వస్తుంటాయి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఐఫోన్ వినియోగదారుల కోసం ఓ ప్రముఖ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న 'డ్యూయల్ అకౌంట్' ఫీచర్ ఇకపై ఐఫోన్లలో కూడా పని చేయబోతోంది.
ఈ విశాల విశ్వంలో అనేక పాల పుంతలు, సౌర మండలాలు ఉన్నాయి. మన భూమిని పోలిన గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాల గురించి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అలాంటి ఆసక్తికర గ్రహాల్లో ఒకటి 'TOI-561 b'.
వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ మంచి అప్లికేషన్ అని, దీనిలో ఆడియో, వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్ తో పాటు అనేక ఫీచర్స్ ఉన్నాయని అనువాదిని సంస్థ సీఈఓ బుద్ధా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ యాప్లో ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆటలు ఆడుకోవచ్చని, ప్రభుత్వ పథకాల వివరాలు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు.