Home » Technology news
అంతర్జాతీయ బిగ్ టెక్ సంస్థల ఆర్థికశక్తి అసామాన్యమైనదని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు వ్యాఖ్యానించారు. వాటి రేంజ్ అర్థం కావాలంటే ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీని గుర్తు చేసుకోవాలని అన్నారు.
మొబైల్ తయారీ కంపెనీ వన్ప్లస్ మూసివేత రూమర్స్పై కంపెనీ సీఈఓ రాబిన్ లియు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు.
విండోస్ 10/11 యూజర్లకు సీఈఆర్టీ-ఐఎన్ తాజాగా కీలక హెచ్చరిక చేసింది. తక్షణం తమ ఓఎస్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. డీడబ్ల్యూఎమ్ మెమరీ నిర్వహణ లోపం కారణంగా సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఇన్స్టా యూజర్లకు వరుసపెట్టి పాస్వర్డ్స్ రీసెట్ ఈమెయిల్స్ వెళ్లడంతో అంతా కంగారు పడ్డారు. పలు దేశాల్లోని వారికి ఈ అనుభవం ఎదురుకావడంతో నెట్టింట కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఇన్స్టా నెట్టింట వివరణ ఇచ్చింది.
కేంద్రం ఎక్స్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అశ్లీల, అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేయకుండా గ్రోక్ టెక్నికల్, గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్ను రివ్యూ చేసుకోవాలని తెలిపింది. యూజర్ పాలసీలు చాలా కఠినంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమించే వారి అకౌంట్లు సస్పెండ్ చేయటం లేదా టెర్మినేట్ చేయాలని స్పష్టం చేసింది..
గ్రూప్ చాట్స్ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. మరి అవేంటో, ఎలా వినియోగించాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
పాత లాప్టాప్ లేదా పీసీని విక్రయించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జీమెయిల్ని వినియోగిస్తున్నారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే దాని స్మార్ట్ ఫీచర్లను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. మరి జీమెయిల్లో ఉన్న 10 ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
చైనా ఫోన్ మేకర్ వన్ప్లస్ టర్బో సిరీస్ పేరిట కొత్త ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. చైనాలో జనవరి 8న ఈ సిరీస్ను లాంఛ్ చేయనుంది. 9000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్తో ఈ మోడల్ ఫోన్స్ను అందిస్తున్నట్టు తెలిపింది.
ఐఫోన్ నెమ్మదిస్తున్నప్పుడు కొన్ని టిప్స్ పాటించాలని యాపిల్ చెబుతోంది. ఈ టిప్స్ను యథాతథంగా అమలు చేస్తే తక్షణ ఫలితం ఉంటుందని, ఫోన్ వేగం పెరుగుతుందని వివరించింది. మరి ఇవేంటో ఓసారి తెలుసుకుందాం పదండి.