Home » Technology news
టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, నిరంతరం ప్రీమియం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జియో ఓటీటీ-పాస్ పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.
అంతరిక్షంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 4 టన్నుల బరువున్న 'స్పేస్ఎక్స్'కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ శకలం చంద్రుడిని ఢీకొన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం రాత్రి నుంచి టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఒకరికొకరు ఫోటోలు, వీడియోలు పంపించుకోలేకపోతున్నారు.
సాధారణంగా నాణేలు, చిన్న పాటి వస్తువులు, బటన్ బ్యాటరీల వంటి వాటిని పొరపాటున మింగితే ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది.
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా మార్కెట్ విలువలో 'ఎన్విడియా'ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా అవతరించింది.
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
వైద్యరంగంలో రోబోటిక్స్ వినియోగం రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ డియాగో పరిశోధకులు అభివృద్ధి చేసిన 'సర్జీ' అనే హ్యూమనాయిడ్ రోబోలు రెండు జీవులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించాయి.
ఆధార్లో ఈమెయిల్ ఐడీ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా. అయితే, ఇది మీ కోసమే. ఆధార్లో ఈమెయిల్ ఐడీ అప్డేట్ చేసుకోవాలన్నా లేదా కొత్తగా యాడ్ చేసుకోవాలన్నా ఇకపై ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిన పని లేదు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' మరో కొత్త ఫీచర్ను తీసుకు వచ్చింది. వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే కొత్త ఫీచర్ను పరిచయం చేసింది.