Home » Technology news
కొత్త ఐఓఎస్లో యూజర్లకు తెలియని పలు ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? మీ ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటం లేదా? వెంట వెంటనే ఛార్జింగ్ దిగిపోవడంతో చిరాకు పడుతున్నారా? అయితే, అదిరిపోయే టిప్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి మీ ఫోన్లో ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
హ్యాష్ట్యాగ్ల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఇన్స్టాగ్రామ్ కొత్త మార్పులను ప్రకటించింది. కంటెంట్కు సంబంధం లేకపోయినా చాలా మంది ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ట్యాగ్లను జోడించేస్తుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఇన్స్టాగ్రామ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. హఠాత్తుగా ఆగిపోవడంతో టెక్ ప్రపంచంలో గందరగోళం ఏర్పడింది.
టాప్ 100 యాప్స్ జాబితాలో అరట్టై యాప్కు చోటుదక్కకపోవడంపై జోహో కార్పొరేషన్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు తాజాగా స్పందించారు. ఇది సర్వసాధారణమైన పరిణామమేనని అన్నారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళుతున్న తాము స్వల్పకాలిక మార్పులపై పెద్దగా ఆందోళన చెందమని అన్నారు.
ఏఐ నేస్తాలతో అప్రమత్తంగా ఉండాలని పర్ప్లెక్సిటీ ఏఐ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇలాంటి బంధాలతో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
వాట్సాప్నకు పోటీగా దేశీయ టెక్ సంస్థ జోహో.. అరట్టై పేరుతో ఓ మెసేజింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చాలా తక్కువ సంఖ్యలోనే ఈ అరట్టై యాప్నకు క్రేజ్ పెరిగింది. లక్షల సంఖ్యలో డౌన్లోడ్లు జరుగుతున్నాయి.
ఇటీవల ఓపెన్ ఏఐ సంస్థ లాంఛ్ చేసిన ఏఐ ఆధారిత అట్లాస్ బ్రౌజర్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఇందులోని టాప్ 5 ఫీచర్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
అపరిచిత వ్యక్తులు, వ్యాపార సంస్థల నుంచి వచ్చే మెసేజీల తాకిడి నుంచి యూజర్లను రక్షించేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. మరి ఈ ఫీచర్ వివరాలేంటో తెలుసుకుందాం.
భారతీయ ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన దేశీయ నావిగేషన్ యాప్ మ్యాపుల్స్లో టాప్ ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.