• Home » Team India

Team India

టీ20 ప్రపంచకప్: భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వాన గండం ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే..

టీ20 ప్రపంచకప్: భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వాన గండం ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే..

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. నిన్న(శనివారం) పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లకు కూడా వాన గండం ఉందేమోనని పలువురు క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే...

ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ చిత్తు.. టీ20 సిరీస్ టీమిండియాదే

ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ చిత్తు.. టీ20 సిరీస్ టీమిండియాదే

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. దీంతో ఈ సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా దక్కించుకుంది.

నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు: అభిషేక్ శర్మ

నా బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు: అభిషేక్ శర్మ

టీ20 ప్రపంచ కప్ 2026లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్‌గానే పెవిలియన్ చేరాడు. అయితే తన వరుస డకౌట్లపై అభిషేక్ తాజాగా స్పందించాడు.

ఒత్తిడిలో టీమిండియా బలహీనపడుతుంది: సౌతాఫ్రికా కోచ్ షుక్రి

ఒత్తిడిలో టీమిండియా బలహీనపడుతుంది: సౌతాఫ్రికా కోచ్ షుక్రి

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప్రొటీస్ కోచ్ షుక్రి కాన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌కు భారీ ఎదురు దెబ్బ

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌కు భారీ ఎదురు దెబ్బ

టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో సూపర్-8లో భాగంగా రేపు భారత్, సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్‌కు చేరాలంటే సూపర్-8లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.

భారత్‌తో మూడో టీ20: స్మృతి, జెమీమా హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ 177

భారత్‌తో మూడో టీ20: స్మృతి, జెమీమా హాఫ్ సెంచరీలు.. ఆసీస్ టార్గెట్ 177

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్ వేదికగా ఆఖరి టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేశారు. ఆతిథ్య ఆసీస్‌కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

మళ్లీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే...

మళ్లీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే...

ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు. అయితే అలాంటి మరో మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడే విషయంపై క్రేజీ న్యూస్ వచ్చింది.

భారత్ సెమీస్‌‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్  సంచలన వ్యాఖ్యలు

భారత్ సెమీస్‌‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆమిర్ సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్ సెమీస్‌ ఫైనల్‌కు చేరే అవకాశం లేదంటూ తన అక్కసు వెళ్లగక్కాడు.

టీ20 ప్రపంచ కప్:  చావో రేవో! రసవత్తరంగా మారనున్న సూపర్ 8

టీ20 ప్రపంచ కప్: చావో రేవో! రసవత్తరంగా మారనున్న సూపర్ 8

టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ స్టేజి దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఎనిమిది జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. దీంట్లో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు గ్రూప్ 1లో ఉన్నాయి. మరోవైపు గ్రూప్ 2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.

మాతో మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు: పాక్ మాజీ పేసర్

మాతో మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు: పాక్ మాజీ పేసర్

టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ మరోసారి పాకిస్థాన్‌పై ఆధిపత్యాన్ని చాటింది. గ్రూప్ స్టేజిలో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తమ జట్టు ఓటమిపై పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి