Home » Team India
స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అనూహ్యంగా గాయం బారిన పడి న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. మరి తిలక్ వర్మ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపైనే ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
టీమిండియా యంగ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ... తన విధ్వంసాల పర్వం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే పలు అర్ధ శతకాలు, శతకాలు బాదిన వైభవ్.. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో సూపర్ సెంచరీ(127) కొట్టాడు.
టీమిండియాకు ప్రస్తుతం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్. అయితే అతడి నేతృత్వంలో టెస్టు క్రికెట్లో భారత్ తీవ్రంగా విఫలమవుతోంది. దీంతో టెస్టులకు వేరే కోచ్ను నియమించాలని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రాణాంతక క్యాన్సర్ను జయించిన విషయం తెలిసిందే. క్యాన్సర్తో బాధ పడుతూనే 2011 ప్రపంచ కప్ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా క్యాన్సర్ నాటి రోజులను, తనకు ఎదురైన అనుభవాలను యువీ గుర్తు చేసుకున్నాడు.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మాజీ భారత వికెట్కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప తీవ్రంగా స్పందించాడు.
న్యూజిలాండ్తో వన్డేల కోసం టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు. నెట్స్లో చెమటోడ్చుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను హిట్మ్యాన్ తన ఇన్స్టా స్టోరీలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ సూర్యకు ఓ సలహా ఇచ్చాడు. ఔట్ అవ్వడం గురించే కాకుండా పరుగులు రాబట్టడం గురించి ఆలోచించాలని తెలిపాడు.
ఆసియా కప్ 2025ఫైనల్ లో పాకిస్థాన్ ను ఓడించి భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విజయం సాధించి దాదాపు నాలుగు నెలలు గడిచినా టీమిండియాకు మాత్రం విన్నింగ్ ట్రోఫీ అందలేదు. తాజాగా ట్రోఫీపై ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
న్యూజిలాండ్తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించిన జట్టులో సీనియర్ పేసర్ షమీని ఎంపిక చేయలేదు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. శనివారం బీసీసీఐ న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించింది.