Home » TDP
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతా తనిఖీలు అధికారులు ముమ్మరం చేశారు. అధికారులు, పోలీసులు, ప్రత్యేక దళాలు, బాంబ్, గాడ్ స్వ్కాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
జీఎస్టీకి అనుకూలమా, వ్యతిరేకమా అని నిన్న (సోమవారం) టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు వైసీపీ మూగబోయిందన్నారు. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఎమ్మెల్సీలంతా విచ్ఛిన్నమయ్యారని ఎద్దేవా చేశారు.
రాయలసీమలో వైసీపీ, టీడీపీ యువత నేతల మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు యువనాయకులు మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.
రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీనే మనల్ని నడిపించబోతోందని చంద్రబాబు వ్యాఖ్యనించారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చు అని ధీమా వ్యక్తం చేశారు.
అధికారులతో మాట్లాడి చిట్టితల్లిని.. కేజీబీవీలో సీటు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు.. పత్తి చేనులో మగ్గిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభయమిచ్చారు. కళ్యాణదుర్గానికి నీరిచ్చే భైరవానతిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కాలువల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో నియోజకవర్గంలో ప్రజలు, రైతుల్లో హర్షాతిరేకాలు ...
గడిచిన ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారన్నది శుద్ధ అబద్దమని నజీర్ స్పష్టం చేశారు. వారి హయాంలో తీసుకు వచ్చినవి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే అని... అవి కూడా 30 శాతం మాత్రమే నిర్మాణం చేపట్టారని వెల్లడించారు.
వైసీపీ అధినేత జగన్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు.
పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉన్నత విద్యను దూరం చేసింది జగన్ రెడ్డి అంటూ ఆరేటి మహేష్ బాబు వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
PM SHRI పథకం క్రింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఆ పథకం ద్వారా 3550 KW ఉత్పత్తి లక్ష్యంతో 415 పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లకు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు.