• Home » TDP-Janasena- BJP

TDP-Janasena- BJP

AP Elections 2024: ఇక్కడ ఒక్కసారి ఓడితే.. మళ్లీ గెలవడం కష్టమే!

AP Elections 2024: ఇక్కడ ఒక్కసారి ఓడితే.. మళ్లీ గెలవడం కష్టమే!

ఈ నియోజకవర్గంలో పోటీ చేసినవారు ఒకసారి ఓడిపోతే ఇక అంతే సంగతులు. రెండోమారు మళ్లీ గెలిచిన సందర్భాలు లేవు. గంటెల సుమన, చెంగల వెంకట్రావు, కాకర నూకరాజు పాయకరావుపేట నుంచి పలుమార్లు పోటీ చేశారు. అయితే ముగ్గురూ ఒకసారి ఓడిపోయిన తరువాత

AP Elections 2024: బాలశౌరిని తట్టుకుని సింహాద్రి నిలబడతారా..?

AP Elections 2024: బాలశౌరిని తట్టుకుని సింహాద్రి నిలబడతారా..?

ఏపీలో (Andhra Pradesh) మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక ఉంది. మచిలీపట్నం కేంద్రంగా నాయకులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారు. డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు ఆంధ్రపత్రికను స్థాపించి అప్పట్లో ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంవైపు మళ్లేలా చేశారు...

AP Elections: కృష్ణా జిల్లాలో 6 సార్లు పసుపుకే పట్టం.. ఈసారి సీన్ మారుతుందా..!?

AP Elections: కృష్ణా జిల్లాలో 6 సార్లు పసుపుకే పట్టం.. ఈసారి సీన్ మారుతుందా..!?

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2పార్లమెంటు, 16 అసెంబ్లీ స్థానాలుండగా జిల్లాల పునర్విభజన తరువాత కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో చెరి పార్లమెంటు, చెరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మిగతా రెండు ఏలూరు జిల్లాలో కలిసిపోయాయి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారే పోటీ చేయగా ఈసారి మాత్రం కూటమిగా పోటీ చేస్తున్నారు. ఈసారి కృష్ణాతీరం ఎవరివైపు మొగ్గుచూపబోతోందన్నది రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే అంశం...

NRI: ఏపీలో ఎన్నికల ప్రచారానికి కదలివస్తున్న ప్రవాసులు

NRI: ఏపీలో ఎన్నికల ప్రచారానికి కదలివస్తున్న ప్రవాసులు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటూ వేలాది మంది ప్రవాసీయులు ప్రచారరంగంలోకి దిగారు.

AP Elections 2024: ఇక మంచి రోజులు!

AP Elections 2024: ఇక మంచి రోజులు!

Andhra Pradesh Elections 2024: ‘నాకు అనుభవం ఉంది. పవన్‌కు పవర్‌ ఉంది. ప్రధాని మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలన్న సంకల్పం ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగ్రహానికి వారాహి జత కలిసింది. జగన్‌ అనే అహంకారాన్ని బూడిద చేస్తుంది. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు చెబుతున్నా.. సైకిల్‌ స్పీడుకు తిరుగులేదు.. గ్లాస్‌ జోరుకు ఎదురులేదు.. కమల వికాసానికి అడ్డే లేదు.. మా కాంబినేషన్‌ సూపర్‌...

AP Elections: జనసేనానుల రాకతో ఎటు చూసినా జనం..!

AP Elections: జనసేనానుల రాకతో ఎటు చూసినా జనం..!

జనసేనా నుల రాకతో ఎటు చూసినా జనం.. జనం.. నిడదవోలు ప్రజాగళం సభ దద్దరిల్లింది. వారాహి విజయభేరిగా ఈ సభ మార్మోగింది. తొలిసారిగా ఒకే వేదిక మీద ఎన్నికల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధి నేత పవన్‌కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కలిసి గర్జించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో భలే ఊపు వచ్చింది.

AP Elections: చంద్రబాబు, మోదీ.. పవన్‌లకు థ్యాంక్స్ చెప్పిన వైసీపీ.. ఎందుకంటే..?

AP Elections: చంద్రబాబు, మోదీ.. పవన్‌లకు థ్యాంక్స్ చెప్పిన వైసీపీ.. ఎందుకంటే..?

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా వలంటీర్ల (Volunteer System) చుట్టూనే తిరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Reddy) తీసుకొచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థపై ఎన్నెన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో ఇదే వ్యవస్థపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది...

Raghu Rama: నాకెలాంటి భయం లేదు.. పవన్‌ హామీ ఇచ్చారు!

Raghu Rama: నాకెలాంటి భయం లేదు.. పవన్‌ హామీ ఇచ్చారు!

తనకు ఎవరూ లేరు అని అంతా అనుకుంటున్నారని, ఇప్పుడు టీడీపీ, జనసేన అండగా ఉన్నాయని, తనకు ఎలాంటి భయమూ లేదని.. పవన్‌కల్యాణ్‌ను కూడా హామీ ఇచ్చారని టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.

 AP Polls 2024: టీడీపీలోకి రఘురామ.. పోటీ స్థానంపై ఫుల్ క్లారిటీ!

AP Polls 2024: టీడీపీలోకి రఘురామ.. పోటీ స్థానంపై ఫుల్ క్లారిటీ!

నరసాపురం సిటింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం..

AP Politics: టీడీపీ కీలక నేత కుమారుడికి వైసీపీ ఎంపీ టికెట్ ఆఫర్.. సీన్ కట్ చేస్తే..!?

AP Politics: టీడీపీ కీలక నేత కుమారుడికి వైసీపీ ఎంపీ టికెట్ ఆఫర్.. సీన్ కట్ చేస్తే..!?

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) రెండోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికార వైసీపీ (YSR Congress).. తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కుతోంది. కూటమిని చీల్చడం వల్ల కాదని తెలుసుకున్న వైసీపీ.. ఇక టీడీపీలోని కీలక నేతల కుటుంబాలను టార్గెట్ చేస్తూ.. వారిని పార్టీలోకి లాగడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి