Home » TDP - Janasena
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్బాబు, బి.తిరుమల (బీటీ) నాయుడి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.
కల్లుగీత కార్మికులకు కేటాయించిన 340 మద్యం షాపులపై వైసీపీ వారు హైకోర్టులో 35 రిట్పిటిషన్లు వేసి అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల పదవులకు జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఏపీసీవోఎస్టీ)లో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కానీ రెవెన్యూ అధికారులు తమకు ఆ సమావేశపు నిర్ణయాలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి పట్టించుకోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రపంచస్థాయి దిగ్గజ వ్యాపార వేత్తలు సహా పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్లు పలుమార్లు...
ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాల వలలో పడొద్దని తమ నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ...
వైసీపీ నేతల దందాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనేక మంది బాధితులు టీడీపీ గ్రీవెన్స్కు బారులు తీరారు.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన చెత్తను తొలగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, రాష్ర్టాన్ని