Home » TCS
ఏఐ ప్రభావం కాల్ సెంటర్ ఉద్యోగాలపై కూడా పడబోతోందా అంటే అవుననే అంటున్నారు టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ కె.కృతివాసన్. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ప్రభావంతో కాల్ సెంటర్ జాబ్లు ఊస్ట్ కావడం పక్కా అని వెల్లడించారు.
భారత్లో ఉన్న అనేక కంపెనీలను వెనక్కి నెట్టి లింక్డిన్ తాజా ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచింది టీసీఎస్(TCS). కంపెనీ ఉద్యోగుల పనితీరు, వృత్తిపర వృద్ధి, ఉద్యోగుల ప్రమోషన్లను పరిగణలోకి తీసుకుని లింక్డిన్ డేటా రూపొందించింది. ఇందులో లిస్ట్ అయిన టాప్ 5 కంపెనీలేంటంటే..
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పనితీరు ఆధారంగా శాలరీ హైక్ అందజేస్తామని ప్రకటించింది. పనిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డబుల్ డిజిట్ ఇంక్రిమెంట్ ఇవ్వనుంది. జీతాల పెంపు అంశాన్ని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు.
ఐటీ నియామకాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు గుడ్న్యూస్ వచ్చింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) కొత్త ఉద్యోగుల (ఫ్రెషర్స్) నియమాకాలను చేపట్టబోతోంది. నింజా(Ninja), డిజిటల్ (Digital), ప్రైమ్ (Prime) కేటగిరీల కోసం ఈ నియామకాలను ప్రారంభించనుందని ‘మనీ కంట్రోల్’ కథనం పేర్కొంది. గతేడాది మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేకపోవడంతో కొత్తవారిని తీసుకోని టీసీఎస్.. ఈ ఏడాది ఫ్రెషర్లను తీసుకోబోతోందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపింది.
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ ఉద్యోగుల(software Engineers) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు సంస్థలో పనిచేస్తున్న అందరు 5 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.
దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏడాది 35 నుంచి 40వేల మంది కొత్తవారిని నియమించుకునే ఈ కంపెనీ.. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరలోనూ...
వర్క్ ఫ్రమ్ హోమ్కి ముగింపు పలకడం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్కు (TCS) కొత్త చిక్కులు తీసుకొచ్చింది. మహిళా ఉద్యోగుల్లో ఎక్కువమంది ఆఫీస్కు వచ్చి పనిచేసేందుకు సుముఖంగా లేరు. అవసరమైతే వేరే కంపెనీలో చేరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని యోచిస్తున్నారట. ఫలితంగా మునుపెన్నడూలేని విధంగా టీసీఎస్ నుంచి ఇతర కంపెనీల్లోకి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వెళ్తున్నారు.
ఉద్యోగులకు TCS హెచ్చరిక జారీ చేసింది. కంపెనీ పాలసీకి అనుగుణంగా ఆఫీసుకు రావాలని కోరింది. తక్షణమే ఉద్యోగులు ఆఫీసు లోకేషన్ నుంచి పనిప్రారంభించాలని కోరింది.
ఐటీ రంగంలో (IT sector) ఎడాపెడా ఉద్యోగాల కోతలు (layoffs) తీవ్ర కలవరానికి గురిచేస్తున్న వేళ... దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ (TCS) టెక్ రంగమంతా ఆశ్చర్యపోయేలా తన ప్రణాళికను సిద్ధం చేసుకుంది.
ఆర్థిక సంవత్సరం 2022-2023 చివరి త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) అదరగొట్టింది. ఏడాది ప్రాతిపదికన (YoY) మార్చితో ముగిసిన త్రైమాసికానిగానూ 14.76 శాతం పెరుగుదలతో....