Home » TCS
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కార్యాలయంలో.. మతమార్పిళ్లే లక్ష్యంగా ఎనిమిది మంది మహిళా టెకీలపై, ఒక పురుష ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన ఐదుగురు టీమ్లీడర్లను....
భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. డిమాండ్ను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంస్థ స్పష్టం చేసింది.
విశాఖను ఐటీ హబ్ గా చేసేందుకు విశేష కృషి కనబరుస్తున్నారు చంద్రబాబు. గూగుల్ డేటా సెంటర్తో ప్రపంచ ఖ్యాతి మూటగట్టుకుంటున్న వైజాగ్.. ఇప్పుడు రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో టీసీఎస్ డేటా సెంటర్ కు..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గురించి సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. దాదాపు 80,000 ఉద్యోగులను కంపెనీ తొలగించిందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం నిజమేనా, కంపెనీ ఏం చెప్పిందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఐటీ ఉద్యోగమంటే నిన్న మొన్నటి వరకు పెద్ద క్రేజ్. లక్షల్లో జీతం. వారానికి ఐదు రోజుల పని. ఏటా జీతాల పెంపు..
దేశంలోనే అతి పెద్ద ఐటీ సేవల ఎగుమతి సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్).. భారీస్థాయిలో ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన సిబ్బందిని 2 శాతం మేర తగ్గించుకోనున్నట్టు ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షాకింగ్ న్యూస్ చెప్పింది. టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పుల కారణంగా 2 శాతం మంది ఎంప్లాయిస్ అంటే, దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
ఏదైనా సంస్థ లాభాల్లో దూసుకెళ్తే ఆ విజయాన్ని ఉద్యోగులతో బోనస్లు, వేతనాల రూపంలో పంచుకోవడం సాధారణం. కానీ దేశంలో అగ్రగామి కంపెనీ అయిన TCS మాత్రం ఈసారి విభిన్నంగా వ్యవహరించింది. ఇటీవల సంస్థకు భారీ లాభాలు వచ్చినా కూడా ఉద్యోగులకు హైక్ ప్రకటించలేదు.
గత వారం మన దేశంలోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.78,166.08 కోట్లు తగ్గింది. అయితే, టాప్-10 ప్యాక్ నుండి HDFC బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ ITC మంచిగా లాభపడ్డాయి.
కూకట్పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) బహుళ జాతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. విద్యా, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ కుదిరింది.