Home » Tamilnadu News
తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాల్ని(Kaveri River) విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక(Karnataka) వ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 29న బెంగళూరు బంద్(Bengaluru) కు పిలుపునిచ్చారు. ఆ రోజు రాజధానిలోని అన్ని బడులకు సెలవులు ప్రకటించారు.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాధితుడు స్పాట్ డెడ్ అయ్యాడు. తమిళనాడు(Tamilnadu)లో ఈ ఘటన జరిగింది.
పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (AIADMK)ప్రకటించింది. బీజేపీతో ఇకపై పొత్తు ఉండబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది.
భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు.
కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి పోరు జరుగుతూనే ఉంది. న్యాయమైన వాటా కోసం ఈ రెండు రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ.. పోట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి...
టర్కీలో చికిత్స పొందుతున్న పాపను ఎయిర్ అంబులెన్స్లో చెన్నైకి తరలించేందుకు గానూ ప్రభుత్వం తరుఫున రూ.10 లక్షలు ప్రకటించారు సీఎం స్టాలిన్
చెన్నై: తమిళనాడు(Tamilnadu)లో ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య రచ్చ తారా స్థాయికి చేరింది. దీంతో ఇరు పార్టీల నేతలు బహిరంగాగానే విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏఐఏడీఎంకే(AIADMK)కే సీనియర్ నేత డి.జయకుమార్ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
హిందీ భాష దేశాన్ని ఏకం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు.
కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి తెరలేపిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. ఈసారి బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఒక విష సర్పమని..
చిన్న పిల్లలు మారాం చేసినప్పుడు.. వారిని దారికి తెచ్చుకోవడం కోసం తల్లులు సరదాగా భయపెడుతుంటారు. బూచోడొచ్చి పట్టుకెళ్లిపోతాడనో, మాట్లాడనని చెప్పి ఆటపట్టించడమో..