Home » Talasani Srinivas Yadav
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో శంకర్ యాదవ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Telangana: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. ఈ చర్చకు కోరం లేదని తొలుత బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. దీనికి 18 మండి సభ్యులం ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. 14 మందే ఉన్నారని.. లెక్కించండంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హుకుం జారీ చేశారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హరీష్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు హాజరయ్యారు.
పండగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెబుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఆయన పాల్గొన్నారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former minister Talasani Srinivas Yadav) ఓఎస్డీ కల్యాణ్ ఎట్టకేలకు నాంపల్లి పోలీసుల ఎదుట
నాంపల్లి పోలీసుల ఎదుట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ శ్రీకాంత్ హాజరయ్యారు. పశుసంవర్థక శాఖలో ఫైళ్ల మిస్సింగ్ కేసులో నిందితుడిగా శ్రీకాంత్ ఉన్నారు.
6 గ్యారెంటీల్లోని మిగతా వాటిని సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) వెంటనే అమలు చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav ) వ్యాఖ్యానించారు.
శుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలను సనత్నగర్ ఎమ్మెల్యే , మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ OSD కళ్యాణ్ కుమార్ ఖండించారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత కార్యాలయాన్ని మార్చమని కళ్యాణ్ తెలిపారు.