Home » T20 World Cup
తమ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నా.. ఇతరులపై విషం చిమ్మే తమ దుర్భుద్ధిని మాత్రం పాకిస్తానీయులు మానుకోరు. మరీ ముఖ్యంగా.. భారత్ని లక్ష్యంగా చేసుకొని ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు.
టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శించాడు. సెయింట్ లూయిస్ మైదానంలో పట్టపగలే ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్స్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.
అప్పుడప్పుడు ఆటగాళ్లు మైదానంలో విచిత్రమైన చర్యలకు పాల్పడుతుంటారు. జట్టు కోసమో లేదా తమ భావాలకు వ్యక్తీకరించడం కోసం.. వింతవింతగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్..
టీ20 వరల్డ్కప్-2024 ఇప్పుడు తుది దశకు చేరువలో ఉంది. గ్రూప్, సూపర్-8 దశలు ముగించుకొని.. సెమీ ఫైనల్స్కు చేరుకుంది. భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్లో..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 200 సిక్సులు బాదిన ఏకైక క్రికెటర్గా చరిత్రపుటలకెక్కాడు. టీ20 వరల్డ్కప్లోని సూపర్-8లో భాగంగా..
టీ20 వరల్డ్కప్లోని సూపర్-8లో భాగంగా.. సోమవారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ద డేరన్ సమీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి...
టీ20 వరల్డ్కప్లోని సూపర్-8లో భారత జట్టు మెరుగైన స్థానంలో ఉంది. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సొంతం చేసుకొని.. అద్భుత నెట్ రన్రేట్తో గ్రూప్-1లో అగ్రస్థానంలో...
టీ-20 నెంబర్ వన్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి సత్తా చాటాడు. సూపర్-8 మ్యాచ్లో సమయోచితంగా ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇతర బ్యాటర్లు విఫలమైన వేళ అర్ధశతకం సాధించి ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు.
టీ20 వరల్డ్కప్లోని సూపర్-8లో భాగంగా.. గురువారం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. కెన్సింగ్టన్ ఓవల్ బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి...
టీ20 వరల్డ్కప్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ స్థానంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెనర్గా బరిలోకి దిగుతున్న అతను.. ఇంతవరకూ ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా...