• Home » T20 WORLD CUP

T20 WORLD CUP

T20 World Cup 2026: తనను ఎంపిక చేయకపోవడంపై తొలిసారి స్పందించిన గిల్

T20 World Cup 2026: తనను ఎంపిక చేయకపోవడంపై తొలిసారి స్పందించిన గిల్

టీ20 ప్రపంచ కప్-2025 భారత జట్టులో వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌‌కు చోటుదక్కని సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై గిల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను ఎవరు ఆపలేరు అంటూనే సెలెక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తానని తెలిపాడు.

T20 WC 2026: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

T20 WC 2026: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్‌కు షాక్

భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్ లో ఆడే జట్టును పాకిస్థాన్ ప్రకటించింది. 16 మంది ఆటగాళ్లతో కూడిన ప్రొవిజనల్ జట్టును ఇవాళ(ఆదివారం) పీసీబీ ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా‌ను కెప్టెన్ గా పీసీబీ ఎంపిక చేసింది

T20 WC 2026: జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. ముస్తాఫిజుర్‌కు చోటు

T20 WC 2026: జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. ముస్తాఫిజుర్‌కు చోటు

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. అయితే దీని కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.

T20 World Cup 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

T20 World Cup 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

టీ20 వరల్డ్‌ కప్‌ -2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నీని భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలు టీ20 వరల్డ్ కప్ ఆడే తమ జట్టును ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కూడా తమ జట్టును ప్రకటించింది. మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో.. 15 మంది సభ్యులతో కూడిన తమ బృందాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

Ashwin: ఇషాన్‌కు ఇది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్: అశ్విన్

Ashwin: ఇషాన్‌కు ఇది క్రికెట్ ఇచ్చిన గిఫ్ట్: అశ్విన్

టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియాలోకి ఇషాన్ రీఎంట్రీపై భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు.

T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..

T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..

వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.

IND W vs SA W: తెలుగు బిడ్డ సంచలనం.. వరల్డ్ కప్ విన్నర్‌గా భారత్

IND W vs SA W: తెలుగు బిడ్డ సంచలనం.. వరల్డ్ కప్ విన్నర్‌గా భారత్

U19 Women's T20 World Cup: అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. మహిళల అండర్ 19 విమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపారు. ఆఖరి పోరులో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించారు.

Rohit sharma: రోహిత్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలిచింది: మాజీ బ్యాటింగ్ కోచ్

Rohit sharma: రోహిత్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలిచింది: మాజీ బ్యాటింగ్ కోచ్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పటిమపై మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో విక్రమ్ మాట్లాడుతూ రోహిత్‌ను గొప్ప కెప్టెన్‌గా అభివర్ణించాడు.

MS Dhoni-Joginder Sharma: మహేంద్రుడితో జోగేంద్రుడి ఫొటో, వైరల్

MS Dhoni-Joginder Sharma: మహేంద్రుడితో జోగేంద్రుడి ఫొటో, వైరల్

ఇండియన్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ నుంచి రిటైరయ్యారు. ఐపీఎల్‌లో చెన్నై జట్టును లీడ్ చేస్తున్నారు. ధోనిని జోగిందర్ శర్మ కలిశారు. వీరిద్దరూ కలిసి 2007 టీ 20 వరల్డ్ కప్ సమయంలో ఆడారు. ఆ తర్వాత కలిసింది లేదు. పన్నెండేళ్ల తర్వాత ధోనిని మీట్ అయ్యారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి